Home » Guntakal
జిల్లాలోని గుంతకల్లో దారుణఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ దగ్గర దుండగులు ఇద్దరిని కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.