• Home » Guntakal

Guntakal

STATUE: ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

STATUE: ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

స్థానిక గవిమఠం సంస్థాన పరిధిలోని కర్ణాటక రాష్ట్రం బూదనహళ్లి మొదటి పీఠాధి పతి కరిబసవ రాజేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గవిమఠంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు.

BHAGIRATH: ఘనంగా భగీరథ జయంతి

BHAGIRATH: ఘనంగా భగీరథ జయంతి

పట్టణంలోని కసాపు రం రోడ్డులో ఉన్న భగీరథ మహర్షి విగ్రహం వద్ద గురువారం ఉప్పర (సగర) సంఘం ఆధ్వర్యలో నిర్వహించిన జయంతి వేడుకలలో జనసే న పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ పార్టీ నియోజకవర్గస మన్వయ కర్త వాసగిరి మణికంఠ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

WILDLIFE: జనావాసాల్లోకి వన్యప్రాణులు

WILDLIFE: జనావాసాల్లోకి వన్యప్రాణులు

ఇటీవలి కాలం లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. వన్యప్రాణులకు అడవులలో అవస రమైన ఆహారం, వసతి, తాగునీరు దొరకకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో అవి జనావాసాల్లోకి తరచూ ప్రవేశిస్తున్నాయి. రాయదు ర్గం ఒకపుడు దట్టమైన అడవులు, కొండ గుట్టలతో కూడి ఉండేది.

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

ప్రజల జీవన ప్రమాణాల్లో విప్ల వాత్మక మార్పులు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి అధికారి ఒక విజనరీలా(దూరదృష్టితో) పనిచేయాలని అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన స్వర్ణ రాయదుర్గం విజన - 2047 యాక్షన ప్లాన గురించి అధికారులతో చర్చించారు.

GOD: ఘనంగా భద్రావతి భావనారుషి కల్యాణం

GOD: ఘనంగా భద్రావతి భావనారుషి కల్యాణం

మండలకేంద్రంలోని భద్రావతి భావనారుషీశ్వరుల ఆలయంలో బుధవారం స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

డి. హీరేహాళ్‌ మం డలంలోని కుడ్లూరు, గొడిసెలపల్లి మధ్య ఉన్న తాగునీటి పైపులైనలో లీకేజీ ఏర్ప డింది. విలువైన తాగునీరు వృథా అవు తోంది. పైపులైన హెయిర్‌ వాల్వ్‌ వద్ద నుం చి నీరు ఉబికి బయటకు వస్తోంది. సమీప బీడు భూముల్లోకి చేరి నిల్వ ఉంటోంది. తాగునీరు వృథాగా బయటకు పో తుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

GOD: ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు

GOD: ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు

పట్టణం లోని సంజీవనగర్‌లో ఉ న్న వేదమాత గాయత్రీ ఆ లయంలో బుధవారం ఆది శంకరాచార్యులు జయంతి వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఆలయ అ ర్చకులు హర్షశర్మ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన సతీమణి జేసీ ఉమారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

GOD: ఘనంగా ఊరిదేవర

GOD: ఘనంగా ఊరిదేవర

మండలంలోని పె ద్దొడ్డి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పెద్దమ్మ దేవత ఊరి దేవర వైభవంగా జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బో ర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌, ఎమ్మెల్యే తనయుడు గుమ్మ నూరు ఈశ్వర్‌, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

CITU: వేతనం కోసం మున్సిపల్‌ కార్మికుల నిరసన

కార్మికుల ఖాతాలో వెంటనే మార్చి నెల వేతనాన్నిజమ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని వినాయక కూడలి వద్ద మంగళవారం కార్మికులతో కలిసి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు.

LORRY: డివైడర్‌ను ఢీ కొన్న లారీ

LORRY: డివైడర్‌ను ఢీ కొన్న లారీ

మండలంలోని పా తకొత్తచెరువు గ్రామ సమీపంలో మంగళవారం ఓ లారీ డీవైడర్‌ను ఢీ కొని రోడ్డుపైనే నిలిచిపోయింది. బీఆర్‌ 24, జీడీ 2986 అనే 14 చక్రాల లారీ గుత్తి వైపు నుంచి బళ్లారికి వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న లా రీ డ్రైవర్‌గుత్తి సమీపంలో ముందు వెళ్తున్న షిప్ట్‌ డీజైర్‌ వాహనానికి త గలించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి