Home » Gujarat
సోమనాథ్ ఆలయంపై 1026లో తుర్కియే పాలకుడు గజనీ మహ్మద్ దాడి చేసి విధ్వంసం చేశాడు. పలువురు విదేశీ పాలకులు కూడా ఆలయంపై దాడి చేసి దోచుకున్నారు. అప్పట్నించి ఆలయ పునరుద్ధరణ పనులతో సోమనాథ్ ఆలయం తన వైభవాన్ని చాటుకుంటూనే ఉంది.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే గుజరాత్ ఎయిన్ పోర్ట్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్కి ఎదురైంది.
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో పలుమార్లు భూమి కంపించడం కలకలానికి దారి తీసింది. ఏం జరుగుతోందో అర్థంకాక జనాలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తిప్రాణ నష్టాలు జరగలేదని జిల్లా యంత్రాంగం తెలిపింది.
అవినీతి ఆరోపణలు, నగదు అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ ఐఏఎస్ అధికారికి ఈడీ తాజాగా అరెస్టు చేసింది. పీఎమ్ఎల్ఏ కోర్టు ఆయనకు జనవరి 7 వరకూ ఈడీ రిమాండ్ను విధించింది.
ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 10వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. అయినా కూడా అతడి ప్రాణాలుపోలేదు. ఆశ్చర్యంగా ఉంది. అతడెలా బతికాడో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.
కొండపై భక్తులు ఆలయాల సందర్శనకు వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్గా సింహం దూసుకురావడంతో అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
అహ్మదాబాలోని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ ని ఆ మహిళ ఐడీ కార్డు చూపించమని కోరగా కోపంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను దుర్భాషలాడుతూ.. చెంప చెల్లుమనిపించాడు.
ఎస్ఆర్ఎఫ్ మొదటి ఫేజ్లో మొత్తం 6,41,14,587 మంది ఓటర్లకు గాను రికార్డు స్థాయిలో 5,43,76,755 ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించారని, ఓటర్ల పార్టిషిపేషన్ 84 శాతం ఉన్నట్టు తమిళనాడు సీఈఓ కార్యాలయం తెలిపింది.
గుండెపోటు.. ఇతర కారణాల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి కుప్పకూలిపోయిన వారికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకువస్తుంటారు. మనిషికి మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ఓ కొండచిలువకూ సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
ఉల్లిపాయ.. దంపతుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఇది.. ఒకరికి ఇష్టంగా, మరొకరికి అయిష్టంగా మారి.. ఏకంగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారి వైవాహిక జీవితానికి చెక్ పెట్టింది. అసలేమైందంటే...