• Home » Gujarat

Gujarat

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు..

2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసు.. గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు..

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ 38 మంది దోషులకు ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు మంగళవారం ఖరారు చేసింది.

పశువుల కాపరిపై సింహం దాడి.. వీడియో వైరల్

పశువుల కాపరిపై సింహం దాడి.. వీడియో వైరల్

గుజరాత్‌ భావ్‌నగర్ జిల్లాలో పలిటానా తాలూకాలోని గరజియా గ్రామంలో పశువుల కాపరిపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హిందూ వివాహంలో రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు, ఆచారాలు అవసరం: గుజరాత్ హైకోర్టు

హిందూ వివాహంలో రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు, ఆచారాలు అవసరం: గుజరాత్ హైకోర్టు

హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతపై గుజరాత్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ సంప్రదాయాల ప్రకారం 'సప్తపది' వంటి శాస్త్రోక్తమైన క్రతువులు, ఆచారాలు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ పెళ్లి చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మందిని అరెస్ట్ చేసింది.

‘జడ్జి ఏ ఆర్డర్ అయినా పాస్ చేసుకోమనండి’.. లాయర్ వ్యాఖ్యలు వైరల్

‘జడ్జి ఏ ఆర్డర్ అయినా పాస్ చేసుకోమనండి’.. లాయర్ వ్యాఖ్యలు వైరల్

ఆన్‌లైన్ కోర్టు విచారణల సందర్భంగా అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. వర్చువల్ హియరింగ్ జరుగుతున్న సమయంలో మైక్ ఆన్‌లో ఉందన్న విషయాన్ని గమనించకుండా ఓ గుజరాతీ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు కోర్టు లైవ్ స్ట్రీమింగ్‌లో వినిపించడంతో వివాదానికి దారితీసింది.

రెండేళ్లలో 500 నగరాలకు ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు: అమిత్‌ షా

రెండేళ్లలో 500 నగరాలకు ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు: అమిత్‌ షా

హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోఆపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్‌ ప్రారంభం వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు.

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్‌ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్‌లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.

నేను వీడియో తీస్తే మరో విమానం కూలిపోతుందేమో!

నేను వీడియో తీస్తే మరో విమానం కూలిపోతుందేమో!

దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది పూర్తైంది. నాటి ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండి.. ఏరోప్లేన్ బాయ్‌గా పేరొందిన ఆర్యన్ అనే యువకుడికి ఆనాటి భయాలు వెంటాడుతున్నాయట.

ఈ పోలీస్ సాహసానికి సెల్యూట్.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..

ఈ పోలీస్ సాహసానికి సెల్యూట్.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..

ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని కాపాడటం కోసం ఓ పోలీస్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఎంతో రిస్క్ తీసుకుని ఏడవ అంతస్తులో ఉన్న యువకుడి ఫ్లాట్‌లోకి వెళ్లాడు. ఆత్మహత్య చేసుకోకుండా అతడిని అడ్డుకున్నాడు.

అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..

అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. గుజరాత్‌లోని ఖేడాకు చెందిన వృద్ధ దంపతులు రజినీకాంత్, పుష్ప బెన్ దర్జీ ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌లో ఉన్న తమ కుమారుడి దగ్గరకు వెళ్లడానికి విమానం ఎక్కారు. కొడుకును చూడకుండానే చనిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి