Home » Gujarat
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్లో గుజరాత్లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
భర్తపై మరిగే నీళ్లు, యాసిడ్ పోసింది ఓ భార్య. అసలు, భార్య అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఆరో వ్యక్తి సంఘవి. కాంగ్రెస్ నేత చిమన్బాయ్ పటేల్ తొలి ఉప ముఖ్యమంత్రిగా 1972 నుంచి 73 వరకూ పనిచేశారు. పటేల్తో పాటు కాంగ్రెస్ మరో నేత కాంతిలాల్ ఘాయ్ ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి ఘన్శ్యామ్ ఓజా మంత్రివర్గంలో పనిచేశారు.
గుజరాత్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కేబినెట్లోని మంత్రులంతా ఇవాళ(గురువారం) రాజీనామా చేశారు. మరికాసేపట్లో గవర్నర్ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు.
మోదీ ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, అలాగే మూడుసార్లు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
80 ఏళ్ల పాత భవనం కుప్పకూలింది. ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. దినేష్ తన బైకుపై భవనం ముందున్న రోడ్డుపై వెళుతుండగా భవనం కుప్పకూలింది. శిథిలాలు అతడిపై పడి చనిపోయాడు.
సివంగి చెట్టు చాటున దాక్కుంది. సింహం అక్కడినుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత వేగంగా సివంగి దగ్గరకు దూసుకువచ్చింది. దాడి చేయడానికి ప్రయత్నించింది.
200 ఏళ్లు అయినా ఆ ఆచారం కొంచెం కూడా మారలేదు. ఇప్పటి తరం వారు కూడా ఎంతో భక్తితో ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘ది స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆఫ్ సూరత్’ అధికారులు పక్కా సమాచారంతో విపుల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 5 కిలోల అంబర్గ్రిస్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ దొంగ కిరణ్పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలో దిగబడ్డంతో ఆమె నేలపై కుప్పకూలిపోయింది. దొంగ షాపులో డబ్బు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు.