Home » Group-1
గ్రూప్ -1 పరీక్షల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ -1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు గ్రూప్-1 అభ్యర్థులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ఇక నుంచి తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్ అభ్యర్థులేనని తెలిపారు. అభ్యర్థులు, ప్రభుత్వం కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదామని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది.
గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి నియామకాలు చేపట్టుకోవచ్చని.. నియామకపత్రాలు ఇవ్వవచ్చని తెలిపింది...
గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పలు పార్టీ నేతల రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని సూచించారు.
నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. భారీస్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిష..
తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై..
గ్రూప్-1 మెయిన్స్పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ను రద్దు చేసింది.