Home » GHMC
ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో గ్రేటర్లోని 150 కేంద్రాల్లో త్వరలో అల్పాహారం(టిఫిన్) అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది.
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం టెండర్ నోటిఫికేషన్ ప్రకటించింది.
భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్ఎండీఏ పరిధిలో అమలు చేయనుంది.
ప్రజల భద్రత విషయంలో జీహెచ్ఎంసీ(GHMC) అధికారుల నిర్లక్ష్యాన్ని పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. కాలానుగుణంగా తనిఖీలు, రక్షణా చర్యలు చేపట్టకపోవడం పౌరులకు ప్రమాదకరంగా పరిణమించే ప్రమాదముందని పేర్కొంటూ ఆ శాఖ కార్యదర్శి ఇలంబరిది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
BRS Protest: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్ఎస్ ధర్నాకు దిగింది.
గ్రేటర్లోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఇందిర క్యాంటీన్లుగా పేరు పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అలాగే కేంద్రాల్లో భోజనంతో పాటు అల్పాహారం అందించాలని భావిస్తున్నారు.
లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.
GHMC: జీహెచ్ఎంసీలో 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురిని బదిలీలు చేయగా మరి కొందరికి ప్రమోషన్లు ఇచ్చారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఅండ్హెచ్ఓలు, ఎంటమాలజీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.