Home » GHMC
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు.
రాజేంద్రనగర్ను హైదరాబాద్లో కలపొద్దు.., శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విభజించి తీసుకొస్తున్న కార్పొరేషన్లను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. అత్యధిక డివిజన్లను కైవసం చేసుకుని గ్రేటర్లో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది.
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాలకు సరఫరా అవుతున్న కృష్ణా జలాలు శనివారం నిలిపివేస్తున్నారు. పైపులైన్ మరమ్మతు పనులు, ఇతర కారాణాల వల్ల తాగునీటిని నిలిపివేస్తున్నట్లు అధికారు తెలిపారు.
త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచేగాక నగకం మొత్తంలో అత్యధఇక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆపార్టీ నేత రవికుమార్యాదవ్ అన్నారు.
హైదరాబాద్ ను వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి వాటర్బోర్డు ప్రత్యేక కార్యాచరణకు దిగుతున్నట్లు బోర్డు ఎండీ అశోక్రెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే ‘పొల్యూషన్స్ ఐడెంటిఫికేషన్ మెషిన్’ ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరించనున్నట్లు
హైదరాబాద్ మహానగరంలో నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీల్లో రోడ్లపై నిలిపి ఉంచిన పాడైన నిరుపయోగ, శిథిల వాహనాలను యజమానులు తొలగించాలని, లేని పక్షంలో తాము తొలగిస్తామని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరించిన నేపధ్యంలో.. అదనపు కమిషనర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధి గణనీయంగా పెరిగిన నేపధ్యంలో పనిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
హైడ్రా.. ఓ పాక్కును కాపాడింది. అయితే.. ఈ స్థలాల విలు రూ. 13 కోట్లు ఉంటుందని అంచనా. శేరిలింగంపల్లి మండలం, మదీనగూడ విలేజ్లో పార్కు కోసం స్థలాన్ని కేటాయించగా.. ఓ వ్యక్తి కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. అయితే దీనిపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. ఆ స్థలాన్ని కాపాడింది.
జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సస్పెండ్ చేశారు. బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డిని అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడకు ట్రాన్స్ఫర్ చేశారు.