Home » GHMC
హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.
నువ్వెవరే నాకు లెటర్ ఇవ్వడానికి.. పోవే పో.. నీ లెటర్ నాకు అక్కర్లేదు.. నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతా... రెండురోజుల్లో నీ పని చెప్తా.. పోవే.. పో’’..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన భవనాల సెల్లార్ల పరిశీలనకు ఆధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు భవనాల సెల్లార్లను పరిశీలించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో ఇటీవల వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం లక్డీకాపూల్లో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.
ఈనెల18వ తేదీన ఎన్టీఆర్ మార్గ్లో సుందరీమణుల ఫన్డే ఉన్నందున ట్యాంక్బండ్పై రాకపోకలు బంద్ చేయనున్నారు. ఆ రోజున ఎన్టీఆర్మార్గ్లో ఫన్డే పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయా సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన యాప్ను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓపక్క సమాచార, సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలు తమ సమస్యలను పరిష్కరింపజేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గచ్చిబౌలిలో రూ.40 కోట్ల విలువైన భూమిపై ఉన్న సంధ్య కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.
పురపాలక శాఖ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారితీసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ శాఖలో ఇద్దరు కార్యదర్శుల మధ్య పాలనా పరమైన విభజన చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 23న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.