Home » Gautham Gambhir
భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తీవ్ర విమర్శలు చేశాడు. భారత జట్టుకు కోచ్ అవసరం లేదని.. ధోని లాంటి ఒక మంచి మెంటార్ కావాలని అభిప్రాయపడ్డాడు.
భారత్తో ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు ఓడిన సంగతి తెలిసిందే. ఓ వైపు వికెట్లు పడుతున్నా అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్ సెంచరీ చేశాడు. అయితే తన ఇన్నింగ్స్పై గుర్బాజ్ తాజాగా స్పందించాడు.
వన్డే ప్రపంచకప్2027 ఆడటమే లక్ష్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ కు సీనియర్లు షాకిచ్చినట్లు తెలుస్తోంది.
భారత టెస్టు జట్టు పరివర్తనా దశలో ఉందంటూ గంభీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వాదనను టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కొట్టిపారేశాడు. ప్రధాన కోచ్ గంభీర్ అభిప్రాయానికి భిన్నంగా స్పందించాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టు ఊరట లభించింది. తన పేరును వాడుకుంటూ ఏఐ జనరేటెడ్ వీడియోలు తీశారని గంభీర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ప్లేయర్గా, ఇప్పుడు కోచ్గా అతడి దూకుడుతనం మాత్రం తగ్గలేదు. అయితే గంభీర్ స్వభావంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ స్పందించాడు.
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు వస్తూనే ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా గౌతీ ముఖంలో నవ్వు ఉండదని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతుంటారు. అయితే వీటన్నింటిపై గౌతమ్ గంభీర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ మధ్య కాస్త ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వివాదంపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ను తీసుకుని టీమిండియా ప్లేయర్లు, గంభీర్, జైషా హనుమాన్ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిని మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ తప్పుబట్టాడు. అతని వ్యాఖ్యలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.