Home » Gautham Gambhir
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.పాక్ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీలో పాల్గొంటాం కానీ గ్రూప్ స్టేజిలో భారత్తో జరిగే మ్యాచును బహిష్కరిస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రశ్న ఎదురైంది.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో సిరీస్లను కోల్పోతుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటములపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే స్పందించాడు.
న్యూజిలాండ్తో తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో అతడి స్థానంలో యువ ప్లేయర్ ఆయుష్ బదోనిని తీసుకున్న విషయం తెలిసిందే. అతడి ఎంపికపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ స్పందించాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సరైన సత్సంబంధాలు లేవంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు.
టీమిండియాకు ప్రస్తుతం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్. అయితే అతడి నేతృత్వంలో టెస్టు క్రికెట్లో భారత్ తీవ్రంగా విఫలమవుతోంది. దీంతో టెస్టులకు వేరే కోచ్ను నియమించాలని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని తప్పించి టెస్టు కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్కు బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ.. ఆ వార్తలను ఖండించింది.
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ అసలు కోచ్ కాదని.. జట్టుకు మేనేజర్ మాత్రమే అని అన్నాడు. కాగా కపిల్ దేవ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే పలు కీలక సూచనలు చేశాడు. జట్టుకు తానే సీఈవో అన్నట్లు భావించకూడదని.. కెప్టెన్ అన్నీ నిర్ణయాలు తీసుకుంటాడని అన్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమిపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే పరాభవం ఎదురైందని విమర్శించారు.