Home » Gautham Gambhir
రో-కోకి హెడ్ కోచ్ గంభీర్కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా సొంతగడ్డపై వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? అనే చర్చ మొదలైంది. నెలల వ్యవధిలోనే టీమిండియా సిరీస్లు ఓడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన కోచ్ గంభీర్ దీనికి కారణమనే చర్చ నడుస్తోంది.
టీమిండియా సౌతాఫ్రికాపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్నకు గురైంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భవిష్యత్పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని వెల్లడించాడు. ఈ పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా? లేదా? బోర్డు డిసైడ్ చేస్తుందని తెలిపాడు.
వాషింగ్టన్ సుందర్ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆ స్థానంలో సుందర్ సరిపోతాడని తాను అనుకోవట్లేదని వెల్లడించాడు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్పై వస్తున్న విమర్శలపై పిచ్ క్యురేటర్ సుజన్ ముఖర్జీ స్పందించారు. భారత శిబిరం చెప్పినట్లుగానే పిచ్ తయారు చేశానని చెప్పాడు. టెస్టు మ్యాచ్లకు పిచ్ ఎలా సిద్ధం చేయాలో తనకు తెలుసని వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం గంగూలీ.. హెడ్ కోచ్ గంభీర్కు ఓ కీలక సూచన చేశాడు.
భారత క్రికెటర్లు విదేశీ పర్యటనలకు వెళ్లేది విహారం కోసం కాదని, ఎక్కువ సమయం ఆటపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు..
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతున్నారు. క్యాన్సర్కు లండన్లో గల కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల భారత్ తిరిగొచ్చారు. ఆ వెంటనే మృతిచెందారు. గైక్వాడ్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోయింది. ఆ స్థానంలో గౌతం గంభీర్ను బీసీసీఐ నియమించింది. బాధ్యతలు కూడా స్వీకరించి శ్రీలంకతో సిరీస్ కోసం భారత్ జట్టుని తీసుకొని అతిథ్య దేశానికి వెళ్లాడు.
భారత జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2024తో రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన స్థానంలో గంభీర్కు అవకాశం కల్పించారు.