• Home » Gas cylinder

Gas cylinder

కుమ్మరవాండ్లపల్లి గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

కుమ్మరవాండ్లపల్లి గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.

కదిరి ప్రమాద ఘటనపై స్పందించిన హోం మంత్రి

కదిరి ప్రమాద ఘటనపై స్పందించిన హోం మంత్రి

శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పారిశ్రామిక రంగానికి భారీ ఊరట: బల్క్ ఎల్‌పీజీ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

పారిశ్రామిక రంగానికి భారీ ఊరట: బల్క్ ఎల్‌పీజీ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలోని పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఫార్మా, స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఇంధన కొరత అధిగమించేందుకు బల్క్ నాన్-డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) కేటాయింపులను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

 కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

బెంగళూరు నగరంలో గ్యాస్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్‌ స్టేషన్‌లలో నో స్టాక్‌ బోర్డు పెట్టారు.

ఎల్పీజీ సరఫరా స్థిరంగా, పూర్తి అందుబాటులో ఉంది: ఐఓసీ

ఎల్పీజీ సరఫరా స్థిరంగా, పూర్తి అందుబాటులో ఉంది: ఐఓసీ

పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ఎల్‌పీజీ సరఫరాకు కలుగుతున్న అంతరాయంపై ఆందోళనల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) శుక్రవారంనాడు కీలక వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా స్థిరంగా, పూర్తి అందుబాటులో ఉందని ప్రకటించింది.

వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన వేళ.. డొమెస్టిక్ గ్యాస్‌ ధరపై కేంద్రం క్లారిటీ

వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన వేళ.. డొమెస్టిక్ గ్యాస్‌ ధరపై కేంద్రం క్లారిటీ

వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది.

వదంతుల కారణంగానే ఇబ్బందులు తలెత్తాయి: మంత్రి నాదెండ్ల

వదంతుల కారణంగానే ఇబ్బందులు తలెత్తాయి: మంత్రి నాదెండ్ల

వదంతుల కారణంగా ఒకే సారి ఐదు లక్షల గ్యాస్ బుకింగ్‌లు కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

ఆటోలలో సీఎన్‌జీ గ్యాస్‌ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు.

శ్మశానవాటికలో సిలిండర్లు దాచి బ్లాక్‌లో విక్రయం!

శ్మశానవాటికలో సిలిండర్లు దాచి బ్లాక్‌లో విక్రయం!

అమెరికా - ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య సిలిండర్లకు విపరీతంగా కొరత ఏర్పడింది. దాంతో ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాను చాలా ప్రాంతాల్లో నిలిపివేశాయి.

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్‌ కష్టాలు అధికమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి