Home » Food
శ్రావణ మాసం భక్తి, ఉపవాసాలతో పాటు వర్షాకాలం కూడా కావడంతో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో జీర్ణశక్తి కొంత తగ్గుతుంది. అందుకే తేలికగా జీర్ణమయ్యే, తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ కేలరీలు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు నియంత్రణ, జీర్ణక్రియతో పాటు మొత్తం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
దోసకాయ చేదుగా ఉందో లేదో కొనేటప్పుడే పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకోవచ్చు.
రోజూ పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఏ పండును ఏ సమయంలో తింటే మంచిదో తెలుసుకోవడం కూడా ముఖ్యమే.
అధిక రక్తపోటు సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడు, మూత్రపిండాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అయితే మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కల్తీ, నకిలీ పాల ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కృత్రిమంగా తయారు చేసిన పనీర్, నెయ్యి, వెన్న తదితర నకిలీ డెయిరీ ఉత్పత్తుల తయారీ సహా వాటి నిల్వ, రవాణా, విక్రయాలపై నిషేధం విధించింది.
బెర్రీ పండ్లు రుచితో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలు, బ్లాక్బెర్రీలు, క్రాన్బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. అయితే ఒక్కో బెర్రీ ఒక్కో ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ పానీయాల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. వాటిలో సొరకాయ రసం ముఖ్యమైనది. అయితే దీనిని సరైన విధంగా తయారు చేసి మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
ఉదయం లేవగానే చంటిపిల్లలకు పట్టించే పాలు మొదలుకొని టీ పొడి, బియ్యం, నూనె, కారం, శనగపిండి, నెయ్యి, మసాలాల వరకు కల్తీనే.
రాయలసీమ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రాగి ముద్ద ఆరోగ్యానికి వరం. కాల్షియం, ఐరన్, పీచుపదార్థాలు వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండే రాగి ముద్ద పిల్లల ఎదుగుదల నుంచి పెద్దల ఎముకల ఆరోగ్యం వరకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.