Home » Farmers
Crop Profit: అప్పుల బాధతో అల్లాడిపోయే రైతన్నలకు నేను చెప్పబోయే పంట ఓ వరంలాంటిది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా చేస్తుంది. ఆ పంట ఏంటి? ఎలా పండించుకోవాలి? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎలాంటి మూల్యం మూల్యం చెల్లించుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మోదీ గతవారంలోనూ విస్పష్టంగా చెప్పారు. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు భారత్ మార్కెట్లోకి చొప్పించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండగా, ఇందుకు భారత్ సముఖంగా లేదు.
యూరియా కొరత కేవలం తెలంగాణలోనే కాదు.. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
పంట నష్టపోయిన రైతులకు ఎప్పటిలోగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పరిహారం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈనెల 11న కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన రాజస్థానలోని జుంజును నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా ...
మచిలీపట్నం జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నాట్లు పూర్తి చేసిన పొలాల్లో మొదటి, రెండో కోటాగా రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి ఉంది. కాంప్లెక్స్ ఎరువులతో యూరియాను తప్పనిసరిగా కలిపి జల్లితేనే వరిపైరు ఏపుగా ఎదుగుతుంది.
విత్తన పంటలు సాగు చేసే రైతులను బహుళ జాతి విత్తనోత్పత్తి సంస్థలు తెలివిగా బురిడీ కొట్టిస్తున్నాయి.
పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు బోరు మోటారు వద్ద వైర్లను సరిచేస్తుండగా విద్యుత్ షాక్తో మృతి చెందారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భారత రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ ప్రయోజనాల అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయుక్తంగా మారాయి. ఖరీఫ్ ఆరంభంలో పదును వర్షం లేక ప్రధాన పంట వేరుశనగ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. ఈ వానలకు పదును కావడంతో కంది, ...