Home » Farmers
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇక్కట్లను తీర్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరా గురించి నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
పంటల అవసరాలకు దోసిళ్లకొద్దీ డిమాండ్ ఉంటే అందుబాటులో ఉన్న యూరియా పిడికెడంత మాత్రమే! ఫలితంగా చాంతాడంత క్యూలో గంటలకొద్దీ నిల్చున్నా సరుకు దొరుకుతుందన్న నమ్మకం ఉండటం లేదు
యూరియా కొరత రానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఖరీఫ్ కంటే ఎక్కువగా ఎరువుల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది.
ప్రాథమిక దశలోనే యూరియా వేస్తే పంట ఏపుగా ఎదుగుతుంది. ఇప్పుడా యూరియానే బంగారమైపోయింది. తెల్లారకముందే చాంతాడంత క్యూలో నిల్చున్నా బస్తా యూరియా సంపాదించడం కనాకష్టంగా మారింది.
రైతులకు బస్తా యూరియా సంపాదించడం గగనమవుతోంది. పొట్టదశకు చేరుకుంటున్న వరికి, పూత దశకొస్తున్న పత్తి పంట సహా ఇతర పంటలకు చల్లేందుకు యూరియా దొరక్కపోవడంతో రైతులు గోస పడుతున్నారు.
జనగామ మండలంలోని చెరువులు, కుంటలను నింపాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓబుల్ కేశవపూర్, పసరమడ్ల, సిద్దెంకి, పెద్దరాంచర్ల, శామీర్పేట గ్రామ రైతులు బుధవారం
గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐఎస్కే జపాన్తో కలిసి మొక్కజొన్న రైతుల కోసం కొత్త ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్స)ల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అరకొర స్టాక్ వస్తుండటంతో తెల్లవారకముందే అన్నదాతలు పీఏసీఎ్సలకు పరుగులు తీస్తున్నారు.
గద్వాల జిల్లా మనవపాడు మండలం బోరవెల్లికి చెందిన ఎల్లారెడ్డి అనే రైతు యేటా మిర్చి సాగు చేస్తాడు. 15 ఎకరాల్లో తాను మిర్చి సాగు చేస్తానని.. సాగు మొదటి నుంచి చివరి దాకా ఎకరాకు 100 కిలోల చొప్పున యూరియా వినియోగిస్తానని చెప్పాడు.
యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఓ వ్యక్తి తన మిత్రుని పుట్టిన రోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చి సంతోషాన్ని నింపాడు.