• Home » England

England

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్: ఇంగ్లండ్‌కు ఐసీసీ భారీ షాక్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్: ఇంగ్లండ్‌కు ఐసీసీ భారీ షాక్

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది.

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను గాయాల ముప్పు వేధిస్తూనే ఉంది. తాజాగా తొడకండరాల గాయం కారణంగా అతను ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.

ఇంగ్లండ్ ప్లేయర్లకు ఊహించని షాక్.. శిక్షణా పరికరాలు చోరీ

ఇంగ్లండ్ ప్లేయర్లకు ఊహించని షాక్.. శిక్షణా పరికరాలు చోరీ

సాకార్ మహా సంగ్రామంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఇంగ్లండ్ జ‌ట్టుకు చేదు అనుభ‌వం ఎదురైంది. ప్లేయర్లకు సంబంధించిన పలు బూట్లు, శిక్షణా పరికరాలు, మ్యాచ్ బాల్స్ భారీగా చోరీకి గురయ్యాయి. దీంతో ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్‌కు ఆటకం ఏర్పడింది.

ఇంగ్లండ్, కివీస్ టెస్టు మ్యాచ్‌లో  వైభవ్ ప్రస్తావన.. ఎందుకంటే?

ఇంగ్లండ్, కివీస్ టెస్టు మ్యాచ్‌లో వైభవ్ ప్రస్తావన.. ఎందుకంటే?

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ సూర్యవంశీ వైభవ్ పేరు దేశాన్ని దాటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు ఐపీఎల్ 2026లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా...

కివీస్‌తో టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. ఒకేసారి ముగ్గురికి

కివీస్‌తో టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. ఒకేసారి ముగ్గురికి

స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు సిద్దమైంది. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇవాళ ప్రకటించింది.

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. యువ బౌలర్లు దూరం

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. యువ బౌలర్లు దూరం

ఐపీఎల్ 2026లో టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

వెస్టిండీస్‌పై వివక్ష.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ

వెస్టిండీస్‌పై వివక్ష.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ

ఇటీవల టీ20 ప్రపంచకప్‌ 2026 ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే..

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన  పాండ్య..

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన పాండ్య..

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రేపు భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ లో బిజీబిజీగా ఉన్నారు. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య అయితే ఏకంగా రెండు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌‌తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అందరూ సంజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి