Home » England
టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా నిన్న పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లతో తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 50 బంతుల్లో శతకం బాది... పాక్ జట్టు పతనాన్ని శాసించాడు. ఇంగ్లండ్ను సెమీస్కు చేర్చిన హ్యారీ బ్రూక్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నిన్న పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్ గెలుపు జెండా ఎగరేసింది. మ్యాచ్ అనంతరం బ్రూక్.. తన మెరుపు ఇన్నింగ్స్ విజయ రహస్యాన్ని పంచుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్-2026 సూపర్-8పోరులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఓటమితో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ పాక్ సెమీస్కు చేరే అవకాశాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 పోరు రసవత్తరంగా మారుతోంది. సెమీఫైనల్ బెర్తులే లక్ష్యంగా అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 లో భాగంగా ఇవాళ(ఆదివారం)ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ ఓడిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. కీలక పోరుకు ముందే ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
టీ20 వరల్డ్ కప్-2026లో నేపాల్ సంచలన విజయాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత గ్రూప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
జింబాంబ్వేలోని హరారే వేదికగా శుక్రవారం జరిగిన అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది.
అండర్-19 ప్రపంచ కప్-2026లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్కు చేరిన భారత్.. ఆరోసారి టైటిల్ను ముద్దాడింది.