Home » England
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో, చివరి వన్డేకు క్రికెట్ మక్కాగా పేరొందిన లండన్లోని చారిత్రాత్మక 'లార్డ్స్' మైదానం వేదికగా నిలవనుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్కు ముందు ఫ్రాన్స్ ప్రధాన కోచ్ డిడియర్ డెశాంప్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ మ్యాచ్ ఆడాలన్న ఆసక్తి ఇరు జట్లకు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఫిఫా వరల్డ్ కప్లో ఫైనల్కు ముందు జరిగే మూడో స్థానం (థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్) మ్యాచ్పై ప్రతి టోర్నీలోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, ఫ్రాన్స్ జట్లు మూడో స్థానం కోసం తలపడనున్నాయి.
క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎంత హై వోల్టేజ్గా సాగుతుందో, ఫుట్బాల్లో ఇంగ్లండ్, అర్జెంటీనాల మధ్య ఆట కూడా అంతే రసవత్తరంగా సాగుతుంది. ఈ రెండు దేశాల మధ్య 1982లో ఫాక్లాండ్ దీవుల కోసం 74 రోజుల పాటు యుద్ధం సాగింది.
బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
జులై 16న అట్లాంటా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరు నేపథ్యంలో అర్జెంటీనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మెక్కల్లమ్ స్థానంలో నియమించేందుకు ఈసీబీ ద్రవిడ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 2017 ప్రపంచ కప్ విజేత హీథర్ నైట్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. భారత్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు ముగిసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో వారం రోజుల చరిత్రాత్మక పర్యటనను ఇవాళ విజయవంతంగా ముగించుకుని భారత్కు తిరుగుపయనమయ్యారు.
న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఊరట లభించింది. ఈ విషయమై ఐసీసీ ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకూడదని నిర్ణయించింది.