Home » Education
Priyanka Reddy Amazon Placement: గీతం విద్యార్థిని కారుమూరు ప్రియాంకా రెడ్డి ప్రతిష్టాత్మక అమేజాన్ సంస్థలో ఉద్యోగం సాధించింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం క్యాంపస్లో విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు.
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ తీపికబురు చెప్పింది. అదేంటంటే.. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూసే.. విద్యార్థులు తమ క్లాస్వర్క్ను త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైతే ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు వీలు కల్పించింది.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని కో-ఆర్డినేటర్ మొహమ్మద్ తెలిపారు.
NPCIL Executive Trainee Recruitment 2025: నిరుద్యోగులు గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండ్ రూ.74,000. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Indian Army Internship 2025 Registration: సైన్యంలో పనిచేయాలని కోరుకునే యువతకు సువర్ణావకాశం. భారత సైన్యం 2025 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ (IAIP)ని ప్రకటించింది. ఎంపికైన వారికి టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు. డిగ్రీ మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఇంటర్న్షిప్కు ఎంపికయ్యారంటే..
RRB JE 2025 Exam Cancelled : ఆర్ఆర్బీ జేఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ఏప్రిల్ 22న జరిగిన పరీక్షను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రద్దు చేసింది. కారణం ఏంటంటే..
చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలపై చదువుకోమని ఒత్తిడి తెస్తారు. అయితే, ఈ అలవాటు వల్ల పిల్లలకు పలు సమస్యలు వస్తాయని మీకు తెలుసా? పిల్లల్ని చదువు విషయంలో ఎందుకు బలవంతం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
CPCB Recruitment 2025: ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 28 చివరి తేదీ. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
తిరుపతినగరంలో ఆంధ్రజ్యోతి- ఐఆర్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్పో ఆదివారం విజయవంతంగా ముగిసింది.
రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు రాత పరీక్షలు జరగనున్నాయి