Home » Education
జేఎన్టీయూ పాలకమండలి సమావేశం వాయిదా పడింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై వర్సిటీలో అభివృద్ధి పనులు, విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించాల్సి ఉంది.
యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
Google Careers for Graduates: ప్రపంచ టెక్ దిగ్గడం గూగుల్లో ఉద్యోగం సంపాదించడం యువతకు ఒక కల. అయితే, కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారికి మాత్రమే ఈ సంస్థలో ఉద్యోగం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఇదొక అపోహ మాత్రమే. నాన్-టెక్నికల్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయినవారూ గూగుల్లో జాబ్ సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్మీడియట్ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్ చేశారనే అంశం ఏసీబీ విచారణకు దారితీసింది. తాజాగా కమిషనరేట్లోని ఓ సూపరింటెండెంట్ను ఏసీబీ అధికారులు విచారించారు.
DRDO JRF Recruitment 2025: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో కలలుగనే యువతకు మంచి అవకాశం. DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..
జేఎన్టీయూ(JNTU)లో డిప్యూటీ డైరెక్టర్ పదవులను రద్దు చేస్తూ వర్సిటీ ఉపకులపతి కిషన్కుమార్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల కిందట వర్సిటీలోని పలు విభాగాలకు అప్పటి వీసీ కట్టా నర్సింహారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను సృష్టించగా, ఆ నిర్ణయాలకు ప్రస్తుత వీసీ తాజాగా మంగళం పాడారు.
పోస్టు గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన పీజీఈసెట్-2025 ఫలితాలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
విద్యార్థులు సవాళ్లను స్వీకరించాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
రాష్ట్ర ట్రిపుల్ ఐటీలుగా భావించే ఆర్జీయూకేటీల్లో అడ్మిషన్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది.
ఏపీఈఏపీసెట్-2025కు సంబంధించి ఇప్పటి వరకు ర్యాంకులు పొందకుండా ఉండి 10+2 గ్రూప్ మార్కులను డిక్లరేషన్ ఫారం లో అప్లోడ్ చేసిన ఇంటర్, ఇతర బోర్డుల విద్యార్థులకు రెండో విడత ర్యాంకులు కేటాయించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు తెలిపారు.