Home » Editorial
ఇటీవల, జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం– ఉచిత పథకాల సంస్కృతిపై ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడులో ఉచిత విద్యుత్ పంపిణీ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై...
టీ20లో రోహిత్శర్మ నేతృత్వంలో 2024లో భారత్ సాధించిన విజయం ఒక చరిత్ర అయితే, 2026లో సొంతగడ్డపై ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం ఒక అద్భుతం...
ఈ ప్రయాణమంతా మబ్బుల నీడల్లో దాగుడుమూతల్లో ఆకాశం విచ్చుకునేదాకా, నదీప్రవాహమంతా..
మార్చి 8 అనగానే దాని పోరాట స్ఫూర్తిని మహిళలకు అందించడం కాకుండా దానిని కొంతమంది కేవలం శుభాకాంక్షల రోజుగా దిగజార్చారు. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో మహిళల జీవనాధారంగా నిలిచిన...
వెలగట్టలేని కుటుంబ శ్రమతోను, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలోనూ యావత్ మహిళా ప్రపంచం రోజూ యుద్ధ వాతావరణంలోనే జీవిస్తోంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి...
మరో యుద్ధం ప్రారంభమయింది. ప్రచండంగా ఉధృతమవుతోంది. ఈ సమర సంక్షోభ సూత్రకర్త ఇజ్రాయెల్ కాగా యుద్ధ ప్రణాళికను అమలుపరుస్తోన్న దేశం అమెరికా. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలను అభివృద్ధిపరచుకున్నదని...
సమస్యలు, గొడవలు సాధారణంగా బతికున్న మనుషులకే ఉంటాయి. అయితే ప్రస్తుతం భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల మృతదేహాలు ప్రాథమిక హక్కు కోసం పోరాటం చేస్తున్నాయి!
అమెరికా–ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో తొలిరోజే చనిపోయిన సయ్యిద్ అలీ హుసైనీ ఖమేనీ గొప్ప ప్రజాదరణ పొందిన నేత ఏమీకాదు. నిస్సందేహంగా అతనొక నియంత.
కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 1 నుంచి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కింద పనిచేసే కూలీలకు ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ (NMMS) యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేసింది.
ఎంతకాలం ఈ శత్రుసంకీర్తన, ఎప్పుడు మనకు రాజ్యాధికారం అంటూ అనాదిగా లోలోన మధనపడుతున్న బిహార్ బీజేపీ నాయకులకు ఇన్నేళ్ళకు ఊరట దక్కింది.