Home » Editorial
నీకెంత సేన ఉన్నా వ్యూహం లేకపోతే నీవు జనరల్ కాలేవు.. అన్న ఒక సైనిక నిపుణుడి ఉవాచ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. రాజకీయాల్లో వ్యూహరచన చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంత సిద్ధహస్తుడు మరొకరు లేరు. 2029లో జరిగే సార్వత్రక ఎన్నికలకు ఆయన ....
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్రెడ్డిని ఇండియా కూటమి తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎన్డీఏ కూటమికి ఆందోళన కలిగిస్తున్నట్లుంది. లేదంటే సుదర్శన్రెడ్డిపై కేంద్ర హోం మినిస్టర్ అంత తీవ్రంగా ఆరోపణలు చేయవలసిన...
ఇరుగు పొరుగు దేశాలతో వైషమ్యాలు ఉన్నప్పుడు జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించుకోవడానికి రెండు మార్గాలున్నాయి: ఒకటి రాజనీతిజ్ఞత, రెండోది సైనిక సంసిద్ధత. దక్షిణాసియాలోను, విశాల ప్రపంచంలోను...
ఎన్నికల కమిషన్ (ఈసీ ఇంతగా వివాదాస్పదమై పలచనైపోయిన సందర్భం ఇంతకుముందు ఎప్పుడూ లేదనుకుంటాను. ఒకవైపు ఎన్నికలు చేరువలో ఉన్న బిహార్లో ఉన్నట్టుండి ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో చేపట్టిన కార్యక్రమం అభాసుపాలవుతున్నది....
భారత్ పాక్ మధ్య తానే యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముప్పైసార్లు ప్రకటిస్తే, పార్లమెంట్ వేదికగా జరిగిన చర్చలో ప్రధానమంత్రి మోదీ మాటమాత్రమైనా ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించలేదు. దాయాది దేశమైన పాక్ విషయంలో కానీ, మన కశ్మీర్...
ఎనిమిది వారాల్లోగా ఒక్క వీధికుక్క దేశరాజధాని రోడ్లమీద కనబడకూడదంటూ సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ జారీచేసిన ఆదేశాలు కఠినంగా ఉండటంతో పాటు, ఆచరణలో అసాధ్యమని కూడా గ్రహించినందున అనంతరం సర్దుబాట్లు, దిద్దుబాట్లు జరిగాయి....
దేశంలో తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు మొదలు ఎన్నో విశ్వవిద్యాలయాలు సమాజాభివృద్ధిలో కీలక భూమిక పోషించాయి..
టెస్ట్ మ్యాచ్, వన్ డే మ్యాచ్, ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అంటూ క్రికెట్లో రకరకాల ఫార్మాట్లు ఉన్నట్టుగానే, రాజకీయాల్లో కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఫార్మాట్తో ప్రజల ముందుకు వస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీలో అయితే, సోనియా...
ఘన చరిత్ర కలిగిన తపాలా శాఖ ఎట్టకేలకు నిద్రావస్థను వీడి ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీకి దీటుగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోంది. దశలవారీగా దేశమంతటా పోస్టాఫీసుల్లో సాఫ్ట్వేర్ అప్డేషన్ ప్రక్రియ చేపట్టారు
ప్రజాస్వామ్యం స్థిరంగా నిలవాలంటే అభిప్రాయ స్వేచ్ఛ తప్పనిసరి. ప్రశ్నించడం మేధావి ధర్మం. మేధావులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ..