• Home » Editorial

Editorial

అవినీతి నేతలపై తిరగబడాలి

అవినీతి నేతలపై తిరగబడాలి

ఇదివరకు రాజకీయ నాయకులు అందరికీ అందుబాటులో ఉండేవారు. అవినీతి చాలా తక్కువ స్థాయిలో ఉండేది. ఏ కాంట్రాక్టరో కలవాలంటే రహస్యంగా కలిసేవారు. ఇప్పుడు పద్ధతులు మారిపోయాయి,...

జల రాజకీయాలతో రాష్ట్రాల మధ్య చిచ్చు!

జల రాజకీయాలతో రాష్ట్రాల మధ్య చిచ్చు!

మహానది–గోదావరి నదుల అనుసంధానం, గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కేవలం రాజకీయలబ్ధి కోసం భయాందోళనలు సృష్టించడం సరైనది కాదు (‘నదుల అనుసంధానం...

అనంతపురంలో చైనా పాఠం పాటిద్దాం

అనంతపురంలో చైనా పాఠం పాటిద్దాం

అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధన పత్రం ఒకటి నేను ఇటీవల చదివాను. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో...

ప్రతిఘటన పథంలో ‘ఇండియా’

ప్రతిఘటన పథంలో ‘ఇండియా’

ప్రతిఘటన. జూన్‌ 8న ‘ఇండియా కూటమి’ (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌) అంతర్గత సమావేశంలో రాహుల్‌గాంధీ వెలువరించిన స్ఫూర్తిదాయక ప్రసంగం సారాంశాన్ని...

పశుపతి దేవుని ముద్రిక.. భారతదేశీయమే

పశుపతి దేవుని ముద్రిక.. భారతదేశీయమే

భారతీయ సంస్కృతి చాలా కాలం నుంచి ఉందని తేల్చే చిహ్నం పశుపతి దేవుని ముద్రిక అని భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం తెలిపింది. దానికి ఆధారంగా ఒక ముద్రికను చూపింది. అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రుష్కే...

ఇందుగలదు.. అందు లేదా అవినీతి?!

ఇందుగలదు.. అందు లేదా అవినీతి?!

న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదని మద్రాసు ఉన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన వ్యాఖ్యానం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మొన్న మార్చిలో ఎన్‌సీఈఆర్‌టీ వారు 8వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది...

ఇక మనకు ‘ఈవీ’లే శరణ్యం!

ఇక మనకు ‘ఈవీ’లే శరణ్యం!

ఇంతకుముందు వరకు చమురు ప్రకంపనలు ధరలు పెరగటం కారణంగానే చోటుచేసుకునేవి. చమురు ఎగుమతి దేశాలు ఒక ముఠాగా కూడబలుక్కుని ధరల్ని పెంచుతుండేవి. కానీ ప్రస్తుత సంక్షోభం ఒక కీలక సముద్ర మార్గాన్ని...

నాలుగో స్తంభానికి ‘నగుబాటు పెన్షన్‌’

నాలుగో స్తంభానికి ‘నగుబాటు పెన్షన్‌’

దశాబ్దాల పాటు మీడియా రంగంలో సేవలందించిన అనేకమంది సీనియర్‌ జర్నలిస్టులు నేడు ఆర్థిక భరోసా లేక అనిశ్చిత జీవన సమరంలో పోరాడుతున్నారు. 20–30 ఏళ్లు పనిచేసిన వారికి నెలకు వచ్చే పెన్షన్‌ వెయ్యి–రెండు...

ఈ వేగం వరమా, శాపమా?

ఈ వేగం వరమా, శాపమా?

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల పరిశ్రమలకు ఇచ్చే ‘కన్సెంట్ టు ఎస్టాబ్లిష్’ (సీటీఈ), ‘కన్సెంట్ టు ఆపరేట్’ (సీటీఓ) అనుమతుల పరిశీలన కాలాన్ని గణనీయంగా తగ్గించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలీ...

మూర్తీభవించిన జాతీయ సమైక్యత

మూర్తీభవించిన జాతీయ సమైక్యత

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు వినగానే దేశభక్తి, సిద్ధాంత నిబద్ధత, జాతీయ సమైక్యత మనకు గుర్తుకొస్తాయి. 1943లో బెంగాల్‌లో సంభవించిన భయంకర కరవులో లక్షలాది ప్రజలు ఆకలి, పోషకాహార లోపంతో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి