Home » Editorial
నేను ఇటీవల కోస్తా ఆంధ్రాలో పర్యటించాను. ఎప్పటిలాగే, ఈ పర్యటనలోనూ మా మావయ్య యలమంచిలి శివాజీతో సమయం గడిపాను. కోస్తా ఆంధ్ర సామాజిక ముఖచిత్రంపై ఆయన అవగాహన నన్ను ఆశ్చర్యపరుస్తూంటుంది.
మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులకు, కోళ్లకు దాణాలలో ప్రధాన ముడి సరుకుగా వాడుతున్నారు. పేలాలు, స్వీట్ కార్న్, బేబీ కార్న్, పాప్ కార్న్, కార్న్ సిరప్, మందులు, రంగులతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా పెరిగాయి.
భారత రాజకీయాలలో ఆరు వారాలు ఒక సుదీర్ఘకాలమే. ఈ ఏడాది ఫిబ్రవరి 10న కాంగ్రెస్ ఎంపీ ప్రద్యోత్ బోర్దోలాయి తీవ్ర ఆగ్రహావేశాలతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుద్ధరణను కేవలం ఒక సుందరీకరణ ప్రాజెక్టుగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధి, ప్రజా జీవన ప్రమాణాల మెరుగుదలకు సంబంధించిన సమగ్ర కార్యక్రమంగా రూపుదిద్దుతోంది.
ప్రభుత్వ పాఠశాలలు విద్యాబుద్ధులు నేర్పే ఆలయాలుగా కాకుండా కొందరు ఉపాధ్యాయుల వల్ల వెకిలిచేష్టలకు నిలయాలుగా మారుతుండటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం.
తెలంగాణ రాష్ట్రంలో చదువుకొంటున్న ప్రతి విద్యార్థి తమ కులం, ఉప కులం వివరాలను ఇవ్వాలని, వాటిని గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలని, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల వారు అడుగుతున్నారు. కేవలం వివరాలు ఇస్తే సరిపోదట
మీ నాయకత్వంలో ఉభయదేశాల సంబంధాలు బలోపేతం కావాలి, ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరగాలి, ఇరుదేశాకూ మేలు జరగాలి అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్ కొత్త పాలకుడికి ఎంతో ఆత్మీయంగా అభినందనలు తెలియచేశారు.
‘ఓడేవాడి కంటే గెలిచేవాడు శక్తిమంతుడేమీ కానక్కర్లేదు, ఎదురుదెబ్బలకు తట్టుకునే మొండితనం, కష్టాలను ఓర్చుకునే గుణం ఉంటే చాలు....
వన్య మృగాలు పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులకు ఆర్థిక నష్టాలను మరింతగా పెంచుతున్నాయి. అడవి జంతువుల కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వ్యవసాయం...
జిల్లా కలెక్టర్ల సదస్సులు 1995కు ముందు తరచుగా జరిగేవి కాదు. ఆనాటి ముఖ్యమంత్రులు ప్రారంభోపన్యాసం ఇచ్చి టీ బ్రేక్ తరువాత నిష్క్రమించేవారు. తరువాత ప్రభుత్వ ప్రధాన...