Home » Editorial
వారణాసిలోని జ్ఞానవాపి–శృంగార గౌరి వివాదంలో ఆరునెలలుగా రిజర్వులో ఉంచిన తీర్పును బుధవారం అలహాబాద్ హైకోర్టు వెలువరించింది....
బహుళ జాతులకు నెలవు అయిన దక్షిణ ఆఫ్రికాలో నాకు చాలా కాలంగా ఆసక్తి ఉంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం అధ్యాపనం, పరిశోధనల నిమిత్తం ఆ దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించాను....
ఆస్తులున్నాయి కాబట్టి తెలంగాణ సిఎం వద్ద, కేసులున్నాయి కాబట్టి కేంద్రంలోని పెద్దల వద్ద ఒంగి ఒంగి దండాలు పెట్టి, చివరకు ప్రత్యేక హోదానీ తాకట్టు పెట్టా....
ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్నది....
జూరాల ఆధారంగా షాద్నగర్ ఎత్తిపోతల పథకం కోసం ఆలోచనలు జరిగిన కాలంలో టీఆర్ఎస్ అనే పార్టీ లేనేలేదు. అప్పటికే 1995లో ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మహబూబ్నగర్ సాగునీటి సమస్యపై సమీక్ష చేసి ఎటూతేల్చకుండా వదిలేశారు....
దురదృష్టాలు ఒంటరిగా రావనేది ఒక లోకోక్తి. ఈ మే 7తో ప్రారంభమైన వారం భారతీయ జనతా పార్టీని కుదిపివేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం మే 11న రెండు తీర్పులు వెలువరించింది. ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉభయతెలుగురాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైన అంశం....
వర్గవిశ్లేషణపై సమగ్ర దృష్టి పెట్టాలని నా మార్క్సిస్టు మిత్రులకు నచ్చ చెప్పేందుకు ఒక వ్యాసం రాయాలని అభిలషిస్తున్నాను!
స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) సోమవారం విడుదల చేసిన వార్షిక నివేదిక నివ్వెరపోయే నిజాలు కొన్ని ప్రకటించింది.
దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు వచ్చిందనే భావన బలంగా పెరుగుతూ ఉంది.