• Home » East Godavari

East Godavari

ఓ..టరన్‌!

ఓ..టరన్‌!

మాకేంటి అని బింకాలు పలికిన నాయకులను మూలన కూర్చోపెట్టింది.. మరో 30 ఏళ్లు మాదేనంటూ విర్రవీగిన నాయకులను ఇళ్లకే పరిమితం చేసేసింది.. రాక్షస పాలనకు ఓటు చరమగీతం పాడింది. గోదారంతా ఫ్యాన్‌ను ఊడ్చి కొట్టారు..సరిగ్గా ఇదే రోజు గతేడాది జూన్‌ 4న కూటమికి పట్టం కట్టారు. ప్రస్తుతం చంద్రబాబు నాయక త్వంలో అభివృద్ధిని చూస్తున్నారు..ఆ రోజులు.. ఏడాదిలో ఈ రోజులు బేరీజు వేసుకుంటూ హమ్మయ్య అంటూ గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు..

Rajamahendravaram: రోడ్డు డైవర్షన్‌లో కాచుకున్న మృత్యువు

Rajamahendravaram: రోడ్డు డైవర్షన్‌లో కాచుకున్న మృత్యువు

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద రోడ్డు డైవర్షన్‌లో నిలిపిన పాల వ్యాన్‌ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కాకినాడ నుండి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.

CM Chandrababu On Pensions: పెన్షన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu On Pensions: పెన్షన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu On Pensions: ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పేదలకు కనీవినీ ఎరుగని రీతిలో సేవ చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు.

Godavari River incident: గోదావరిలో 8 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

Godavari River incident: గోదావరిలో 8 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

Godavari River incident: కోనసీమలో విషాదం.. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం లభ్యం కాగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

CM Chandrababu: ముమ్మిడివరం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

CM Chandrababu: ముమ్మిడివరం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ముమ్మిడివరం యువకుల గల్లంతు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

AP News: కోనసీమ జిల్లాలో విషాదం.. స్నానానికి వెళ్లిన ఎనిమిది..

AP News: కోనసీమ జిల్లాలో విషాదం.. స్నానానికి వెళ్లిన ఎనిమిది..

కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గోదావరిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Annavaram Temple: సేవకు రమన్నారు.. అవమానించారు.. అన్నవరంలో ఏఈవో నిర్వాకం

Annavaram Temple: సేవకు రమన్నారు.. అవమానించారు.. అన్నవరంలో ఏఈవో నిర్వాకం

Annavaram Temple: కాకినాడ అన్నవరం సత్యదేవుడి కొండపై తెలంగాణకు చెందిన మహిళా భక్తులకు తీవ్ర అవమానం జరిగింది. స్వామి వారి సేవకు రావాలని అనుకుని దేవస్థానం అధికారులను సంప్రదించగా.. 20 మంది వరకు అనుమతిస్తామని సమాచారం ఇచ్చారు.

Crime News: ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో కదలిక

Crime News: ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో కదలిక

Crime News: ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో కదలిక వచ్చింది. ఈ కేసులో తుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

పోస్టుమార్టం!

పోస్టుమార్టం!

కాకినాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఒకే ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తమ ఐదేళ్ల పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిం ది. ముఖ్యంగా ఆ పార్టీ నేతలు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. డీబీటీ పద్ధతిలో ప్రజలకు అనేక పథకాల పేరుతో వారి ఖాతాల్లో డబ్బులు వేసినా.. అభివృద్ధిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది ఆ ప్రభుత్వం. అంతేకాదు ఆ పార్టీ నేతల నోటి దురుసు, దందాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. మరోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అంతే సంగతులు అని భావించిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని అధి కార పీఠం నుంచి కిందకు దించారు. ఉ

AP News: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

AP News: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

AP News: వైసీపీ నేతలతో సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌ అరుణకు ఇటీవల కాలంలో సఖ్యత చెడింది. 31 మంది కౌన్సిలర్లకు గాను సొంత పార్టీ నుంచి 26 మంది సంతకాలు చేసి అవిశ్వాసం కోరుతూ నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి