Home » Drugs Case
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రెస్టారెంట్ మాటున డ్రగ్స్ దందా నడుపుతున్న ఓ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్లో యాక్టివ్గా ఉన్న అత్యంత అధునాతన, ఇంటర్నేషనల్ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్వర్క్ను ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ధ్వంసం చేసింది. ఈ నెట్వర్క్లో హైదరాబాద్లోని కోంపల్లికి చెందిన ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సూర్య అన్నమనేని కీలక పాత్ర పోషించాడు.
భాగ్యనగరంలో ఈగల్ టీం అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మరొక డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు.
డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించి, నగరంలో విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ నార్కొటిక్, ఈగల్ బృందం కలిసి అరెస్ట్ చేశాయి.
ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసిన అడ్డుకొని తీరుతామని ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసిన ఎవ్వరిని వదిలి పెట్టామని రవి కృష్ణ హెచ్చరించారు.
Tamil Actor Krishna: శ్రీకాంత్ 12 వేల రూపాయల విలువ చేసే కొకైన్ కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావటంతో.. పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.
హీరోలు సినిమా పాత్రలనే కాదు.. నిజజీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ జోలికి వెళ్లలేదని చెప్పారు. హీరోలు రామ్చరణ్, విజయ్ దేవరకొండ ఇంత పెద్ద సాయికి ఎదిగారంటే వాళ్లు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
ఏవోబీలో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు తరలిస్తుండగా ఈగల్ బృందాలు పట్టుకున్నాయి.
డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈగల్ చీఫ్, ఐజీ రవికృష్ణ ఉద్ఘాటించారు. గంజాయి, ఏండీఏంఏ డ్రగ్స్ వాడుతున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నామని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు.