Home » Drugs Case
ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు.
శ్రీకాకుళం అభివృద్ధికి అడ్డా కావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం అభివృద్ధికి సహాయం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్స్ సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించామని తెలిపారు.
డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు చేసిన కృషి అంతా ఇంతా కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ నిర్మూలనపై మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఇందుకోసం ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
భాగ్యనగరంలోని నానక్రామ్గూడలో ఈగల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సుధీర్రెడ్డిని అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.
గంజాయి, డ్రగ్స్పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా బిహార్కు చెందిన యువకుడు ఏకంగా కిస్మత్పురలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు.
భాగ్యనగరంలో డ్రగ్స్ వినియోగంపై ఈగల్ టీమ్ కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పబ్బులపై నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిటీలోని నాలుగు ప్రముఖ పబ్బుల్లో ఈగల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. కేరళలోని తిరువనంతపురంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వైద్యుడితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా...
ఓ మహిళ.. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో 0.43 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. కాగా.. నగరంలో కొన్ని ఏరియాల్లో ఈ డగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
హైదరాాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మియాపూర్లో లక్షన్నర విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్స్ను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లోని పలు పబ్లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్లోని క్వేక్ ఎరేనా పబ్లో తనిఖీలు చేసి, కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతో డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్గా తేలింది.