• Home » Donald Trump

Donald Trump

భారత్‌కు షాకిచ్చిన అమెరికా.. మ్యాప్ మార్చేసి.. ఇండో పేరు తొలగించి..

భారత్‌కు షాకిచ్చిన అమెరికా.. మ్యాప్ మార్చేసి.. ఇండో పేరు తొలగించి..

ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది.

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. జీ7 వేదికగా జరిగిన భేటీలో మోదీని కఠినమైన నాయకుడని అభివర్ణిస్తూనే.. భారత్‌తో అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్

స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధంలో తొలి రోజున స్కూల్‌పై జరిగిన దాడిలో చిన్నారులు మరణించడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఎవరూ కావాలని ఆ దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.

వైట్‌హౌస్‌పై డ్రోన్ దాడికి కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ..

వైట్‌హౌస్‌పై డ్రోన్ దాడికి కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ..

అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భగ్నం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసింది.

బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్

బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్

ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజా ఒప్పందంతో.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి అణు దాడి ప్రమాదం తప్పిందన్న ట్రంప్.. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో జరిపిన సంభాషణను వెల్లడించారు.

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప్

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప్

శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ దేశాలు సంతకాలు చేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు.

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ దేశాలు సంతకాలు చేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు.

జీ7 సదస్సు.. ముగ్గురు భారతీయ నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ..

జీ7 సదస్సు.. ముగ్గురు భారతీయ నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ..

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయ నావికుల మృతి గురించి ప్రస్తావించారు.

ఇరాన్‌కు డబ్బులేమీ ఇవ్వట్లేదు

ఇరాన్‌కు డబ్బులేమీ ఇవ్వట్లేదు

శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు అమెరికా సుమారు రూ.2,900 కోట్లు (300 మిలియన్‌ డాలర్లు) చెల్లిస్తోందంటూ వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు.

జీ7 సదస్సుకు ప్రధాని మోదీ.. ట్రంప్‌తో కరచాలనం..

జీ7 సదస్సుకు ప్రధాని మోదీ.. ట్రంప్‌తో కరచాలనం..

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి