Home » Dog
ఆ రెండున్నరేళ్ల చిన్నారి మృత్యుంజయుడే! వీధి కుక్కలు లాక్కెళ్లి.. ముళ్ల పొదల్లో పడేశాయి! ఆ పొదల మధ్యే గాయాలతో 12 గంటలపాటు కొట్టుమిట్టాడాడు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్కు రెండు కొత్త జాగిలాలు వచ్చాయి. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్ జాతికి చెందిన భైరవ్, విరాట్ జాగిలాలు గురువారం విధుల్లోకి చేరాయి.
ఓ కుక్క మనిషి కాలుతో రోడ్డుపై చక్కర్లు కొట్టింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గేట్ తెరుచుకుని కూతురి ఇంట్లోకి వెళుతున్న వృద్ధురాలిపై దాడి చేశాయి. ఆమె చేతిని రక్తం వచ్చేలా కరిచాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి.
వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులపై కుక్కలు దాడి చేస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో ఈ కుక్కల బెడద ఎక్కువైంది. వివరాలిలా ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్లో ఒక భావోద్వేగాత్మక, హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఓ పెంపుడు శునకం తన యజమాని మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు కాపాడుకుంది. ఎముకలు కొరికే మంచు కొండల్లో అన్నపానీయాలు మానేసి కనురెప్ప వాల్చకుండా కాపుకాసింది.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. హైదరాబాద్లో ఐదేళ్ల బాలుడిపై ఓ వీధి శునకం దాడి చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో సుమారు వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...