Home » Dog
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. హైదరాబాద్లో ఐదేళ్ల బాలుడిపై ఓ వీధి శునకం దాడి చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో సుమారు వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...
వీధి కుక్కలను చంపడంపై ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల పేరుతో వాటిని హతమార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన కలకలం రేపింది. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్పేట్, బండరామేశ్వర్ పల్లి, భవాని పేట్, వాడి గ్రామాల్లో సుమారు 600కు పైగా కుక్కలను హతమార్చారు.
కుక్కల వల్ల ఎవరైనా గాయపడినా, చనిపోయినా.. దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించే విధంగా ఆదేశిస్తామంటూ సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
అనుమానితుడి కారు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్క ఉన్న దిమ్మెను ఢీకొట్టి ఠక్కున ఆగిపోయింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
నగరంలో వీధికుక్కల బెడద ఎక్కువైంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉంటూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కుక్కల వల్ల ప్రధానంగా చిన్నపిల్లలు, మహిళలు రోడ్లపై నడవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హనుమకొండలో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
ఓ కుక్క తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. దీంతో భయపడిపోయిన కుక్క అలజడి సృష్టించింది. నడిరోడ్డుపై అటు, ఇటు పరిగెత్తి వాహనాలను కిందపడేసింది. తర్వాత ఓ గ్లాస్ డోర్ను కూడా బద్ధలు కొట్టేసింది..