Home » Doctor
భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాలో మానవతా దృక్పథంతో భారత్ చేపట్టిన'ఆపరేషన్ అమిస్తాద్'లో అహర్నిశలు శ్రమిస్తున్న భారతీయ వైద్య బృందాలు, సైనిక వైద్యులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా జ్వరాల వ్యాప్తి పెరిగింది. జ్వర పీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
వైద్యులు ప్రాణదాతలు. అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా వైద్య సేవలు అందజేస్తుంటారు.
వేగించిన ధాన్యపు గింజలను ‘భృష్ఠధాన్యం’ అంటారు. వేడి తాకిడితో గింజ స్వభావం మారుతుంది.
వారానికి ఐదు రోజులు అలసి సొలిసిన మనసులు వారాంతాలలో పబ్లు, షికార్లు అంటూ తిరగడం అతి సాధారణం కావొచ్చేమో కానీ, ఇటీవలి కాలంలో ఆ ధోరణి కొంత మారింది.
ర్భిణులకు మొదటి నెల నుంచి పురిటి నొప్పుల వరకు అడగడుగునా అగ్నిపరీక్షే.. ప్రసవానికి ముందు, తర్వాత కూడా అనేక సవాళ్లు వారిని వెంటాడుతూనే ఉంటాయి.
పిల్లల ఆటాపాటలు.. కిలకిల నవ్వులు.. సరదా సందడిగా ఉంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేది. ఒక వేళ అనారోగ్యం తలెత్తితే భిన్న పరిస్థితులు చూడాల్సి ఉంటుంది.
ఎండలు మండిపోతున్నాయి. జూన్ వచ్చినా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
పిజ్జా, బర్గర్ టేస్టీగా ఉందని పిల్లలు ఎడాపెడా తింటున్నారా? వద్దన్నా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?.. అదేపనిగా ఫాస్ట్ ఫుడ్, అల్ట్రా ఫుడ్ తీసుకుంటే చిన్నారుల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది.