Home » Doctor
ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి కొంతమంది మాయగాళ్లు మహిళలను లొంగదీసుకుని అవసరం తీరాక ఛీకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...
పందెం కోసం ఓ బాలుడు బాల్ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
కొత్త సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేస్తుంటాం. అయితే.. ఈ కేకుల తయారీలో వాడే కలర్స్ వల్ల, తయారు చేసే ప్రదేశాల పట్ల తడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
సన్నబడిన శ్వాసనాళానికి వైద్యులు చికిత్స చేసి ఓ యువకుడి నిండు ప్రాణాన్ని కాపాడారు. నగరానికి చెందిన యువకుడు రెండేళ్ల క్రితం ఫినాయిల్ తాగడంతో శ్వాసనాళం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే.. వైద్యులు అతడికి చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చేశారు. వివరాలిలా ఉన్నాయి.
గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అధిక బరువు లేదా తక్కువ బరువు లేకుండా సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. మీ ఆహారంలో పలు రకాల పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటే మంచిది.
యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మహిళ కడుపులోంచి 8 కిలోల కణతిని వైద్యులు గుర్తించారు. నగరంలోని వాసవి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి ఈ కణతిని తొలగించారు. స్లీవ్ గ్యాస్ర్టెక్టమీ పద్ధ్దతిలో శస్త్రచికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు.
పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడి కిడ్నీ నిండా రాళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అయితే.. ఆ బాలుడి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడి కిడ్నీలోకి రాళ్లు చేరాయి.
ముగ్గురు మహిళలకు రోబోటిక్ విధానం ద్వారా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సింగపూర్, దుబాయ్, భారత్ మహిళలకు గైనకాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలోని కేర్ ఆస్పత్రి గైనకాలజీ బృందం ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించారు.
మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ప్రధానంగా నేత్రాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఒక ప్రకటనలో ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.