• Home » Doctor

Doctor

నకిలీ వైద్యులున్నారు జాగ్రత్త!

నకిలీ వైద్యులున్నారు జాగ్రత్త!

దగ్గు, దమ్ము, జ్వరం, జలుబు, శరీరపు నొప్పులు.. సమస్య ఏదైనా వెంటనే చికిత్స చేసేస్తారు. స్టెరాయిడ్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ విపరీతంగా ఇచ్చేస్తారు.

‘సైలెంట్‌ కిల్లర్‌’ను గుర్తిస్తున్నారా?

‘సైలెంట్‌ కిల్లర్‌’ను గుర్తిస్తున్నారా?

పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా... ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హైపర్‌ టెన్షన్‌) బారినపడుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది.

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్14న రామాయంపేటకు చెందిన నందిని డెలివరీ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతోందని డాక్టర్ సింధూరి కాటన్ పెట్టారు.

డెంగ్యూతో జాగ్రత్త..

డెంగ్యూతో జాగ్రత్త..

దోమలు పుట్టకుండా చూసుకుందాం...దోమలు కుట్టకుండా చూద్దాం... డెంగ్యూను తరిమికొడుదాం... ఇవీ డెంగ్యూ నివారణకు ప్రభుత్వ ప్రచార స్లోగన్స్‌... ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఇటీవల ప్రభుత్వం వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది.

నోరు తెరువలేని బాలుడికి అరుదైన చికిత్స

నోరు తెరువలేని బాలుడికి అరుదైన చికిత్స

నోరు పూర్తిస్థాయిలో తెరువలేక, ఆహారం తినలేక, బిగ్గరగా నవ్వలేక ఇబ్బంది పడుతున్న ఐదేళ్ల బాలుడికి కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ చేసి ఆ పిల్లాడి ముఖంలో సంతోషం తెప్పించారు.

మార్కెట్లోకి మిల్లెట్‌ బియ్యం

మార్కెట్లోకి మిల్లెట్‌ బియ్యం

జొన్నల పిజ్జా.. కొర్రల బర్గర్‌.. రాగి పాస్తా.. సామల నూడుల్స్‌.. ఒరిగెల పులావ్‌.. వంటకాల పేర్లు వింటేనే నోరూరుతుందా..! చిరుధాన్యాలతోనూ ఇవి చేసుకోవచ్చా.. అని ఆశ్చరంగా ఉందా..? అవే కాదు, వందకుపైగా రుచికరమైన వంటకాలు మిల్లెట్స్‌తో వండుకోవచ్చని చెబుతున్నారు భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌) శాస్త్రవేత్తలు.

 ఫాస్ట్‌ఫుడ్‌తో ముప్పు.. నాసిరకం నూనెతో పదార్థాల తయారీ

ఫాస్ట్‌ఫుడ్‌తో ముప్పు.. నాసిరకం నూనెతో పదార్థాల తయారీ

ఇప్పుడంతా ఫాస్ట్‌ కల్చర్‌. బిజీబిజీగా గడిపేవారు, నోటికి రుచిగా ఉంటుందని చాలా మంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

ఇన్‌స్టాలో రీల్స్‌ చూసి తప్పటడుగులు..

ఇన్‌స్టాలో రీల్స్‌ చూసి తప్పటడుగులు..

ఢిల్లీలో కొనుగోలు చేసిన కారును తెలంగాణకు తీసుకువస్తే రూ.లక్షల్లో రోడ్డు ట్యాక్స్‌ కట్టాలని భావించిన ఓ యువ వైద్యుడు కొత్త ఎత్తుగడ వేశాడు.

డాక్టర్ కృతికా రెడ్డి మర్డర్ కేసు.. వెలుగులోకి భర్త మెసేజ్‌లు..

డాక్టర్ కృతికా రెడ్డి మర్డర్ కేసు.. వెలుగులోకి భర్త మెసేజ్‌లు..

కృతికా రెడ్డి హత్య 2025, ఏప్రిల్ 21వ తేదీన జరిగింది. 6 నెలల తర్వాత ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యాడు. హత్య జరిగిన సంవత్సరం తర్వాత.. మహేంద్ర తన ప్రియురాలికి చేసిన మెసేజ్‌లు వెలుగులోకి వచ్చాయి.

30 ఏళ్ల నుంచే మొదలు..!

30 ఏళ్ల నుంచే మొదలు..!

ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే డయాబెటిస్‌, హై బీపీ, ఫ్యాటీ లివర్‌ వంటి జీవనశైలి వ్యాధులు ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో వేగంగా పెరుగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి