Home » Dharmavaram
ధర్మవరం పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని నెలలుగా 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటకొచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో కేసు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.
విద్యార్థులలో భయాన్ని పొగొట్టేందుకే ఎనఎంఎంఎ్స మాదిరి పరీక్షను నిర్వహించినట్టు పాఠశాలల హెచఎంలు తెలిపారు. పట్టణంలోని బీఎ్సఆర్ బాలికల ఉ న్నతపాఠశాలలో ఎనఎంఎంఎ్స మాదిరి పరీక్షను ఆదివారం ఆంధ్రప్రదేశ స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన ఆధ్వర్యంలో రెడ్డి విఠల్ , జయచంద్రారెడ్డి సహకారంతో నిర్వహించారు.
రబీ సీజన వచ్చే సింది. సాగుకు వేళ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్ర త్నామ్నాయ విత్తసాగు కోసం విత్తన ఉలవలను రాయితీతో మండలాని సరఫరా చేసింది. ఈ వర్షాలకు విత్తనాలను విత్తేందుకు రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పంపీణీ చేసిన విత్తనాలను ఇప్పటివరకు ఒకటి రెండు గ్రామాల్లో తప్ప ఏ గ్రామంలోనూ పంపిణీ చేయలేదు
షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని వస్తు సామగ్రి కాలి బూడిదైనట్లు మండలంలోని పోతుల నాగేపల్లిలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఆదినారాయణమ్మ ఆవే దన వ్యకం్త చేశారు. గ్రామంలోని ఆశా కార్యకర్త ఇంట్లోని వంట గదిలో శనివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా షార్ట్షర్య్కూట్తో మం టలు చెలరేగాయి.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందిస్తున్న సేవల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు.
అసలే ఆ గ్రామం ప్యాక్షనతో ఇబ్బందుల పాలైంది. ఇటీవలి కాలంలో ఎలాంటి తగాదాలు, సమస్యలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇలాంటి తరుణంలో మళ్లీ గ్రామప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది రస్తా సమస్య. మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో గడచిన 50 సంవత్సరాలుగా వాడుతున్న రస్తాను వారం రోజులక్రితం గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు రస్తాలేదంటూ దారికి అడ్డుగా గుంత తీయించింది.
పట్టణంలోని కూరగాయాల మార్కెట్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. కుళ్లిన కూరగాయాలు, చెత్తాచెదారాన్ని మార్కెట్ యార్డులో ఎక్కడపడితే అక్కడ వేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అదేవిధంగా మార్కెట్యార్డులో సబ్రిజిసా్ట్రర్ కార్యాలయం పైభాగంలో ఉంది. ఈ కార్యాలయానికి నిత్యం ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వె ళుతుంటారు.
మండలంలోని పోతుకుం ట బీసీకాలనీ వద్ద బుధ వారం వెళ్తున్న కారు ముందుటైరు పగలడంతో రోడ్డు పక్కన ఉన్న ద్విచ క్రవాహనాన్ని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. మా మిళ్లపల్లి నుంచి ధర్మ వరం వైపు వెళ్తున్న కర్ణాట కకు చెంది న ఓ కారు వెళ్తోంది. అయితే ఉన్నఫళంగా కారు ముందు టైరు పగిలి రోడ్డుపక్కకు దూసుకుపోయింది.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ కుర్రాడు అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తాచాటి అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ఫణికుమార్, దీప్తి దంపతుల కుమారుడైన సహృద్ ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే..అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రతిభను చాటాడు.
సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.