Home » Dharmavaram
క్రీడలలో అంత ర్జాతీయ స్థాయిలో రాణించాలని ఫుట్బాల్ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు సంధారాఘవ క్రీడాకా రులకు సూచించారు. స్థానిక ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం అండర్-16 విభాగం 12వ ఫుట్ బాల్ బాలుర, బాలికల లీగల్ పోటీలను నిర్వహించారు.
మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు కన్నుల పం డువగా సాగాయి. టీడీపీ నియో జకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ చొరవతో పాటు కూట మి నాయకులు పలు మార్లు చ ర్చలు జరిపి సమస్యను పరిష్క రించడంతో దేవాదాయశాఖ ఆ ధ్వర్యంలో ఉత్సవాలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేశారు.
మహా శివరాత్రిని పు రస్కరించుకున్ని ఆదివా రం శివాలయాలు కిటకి టలాడాయి. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేసేందుకు ఆల యాల్లో బారులు తీరారు. ధర్మవరం పట్టణంలోని శి వాలయాలతో పాటు చె న్నకేశవ, మార్కండేయ స్వామి, లోనికోట చౌడే శ్వరీ ఆలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
పుల్వామ ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను దేశం మరువదని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు అన్నారు. బీజేపీ మండల అద్యక్షుడు దేవర రాము ఆధ్వర్యంలో దాడి తోట గ్రామంలో అమరు వీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
స్థానిక ఐసీడీఎస్ ప్రా జెక్టులో గతంలో పనిచేస్తున్న సీడీపీఓ, మరో ఓట్సోర్సింగ్ ఉద్యోగిపై వ చ్చిన ఆరోపణలపై శుక్రవారం అర్జేడీ రోహిణి విచారణ చేపట్టారు. కా ర్యాలయంలో అంగనవాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందితో వారిపై విచా రణ జరిపారు.
కాకిముట్టని క్షేత్రంగా పేరు గాంచిన మండలపరిధిలోని చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామి కేత్రం మ హా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హే మంతకుమార్, టీడీపీ ఽనియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్, పలు మార్లు గ్రామస్థులతో చర్చించి ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో ఉ త్సవాలు నిర్వహించేలా సమస్యలను పరిష్కరించారు.
గతమంతా మట్టిరోడ్డుకే పరిమితమైన ఆ గ్రామానికి ఇటీవల కూటమి ప్రభుత్వం తారురోడ్డు మంజూరు చేసింది. దీంతో తమ ప్రయాణ కష్టాలు తీరు తాయని గ్రామస్థులు సంతోషిస్తున్నారు. అయితే అప్పట్లో రోడ్డు మధ్య లో ఏర్పాటు చేసిన విద్యుత స్తంభాలు పనులకు ఆటంకం కలిగి స్తా యనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రం లోని పాత వూరిలో వెలసిన గ్రామదేవ త పెద్దమ్మ కోర్కెలు తీర్చె కొంగు బంగా రమని భక్తుల నమ్మకం. శివరాత్రి సం దర్భంగా మూడురోజులు జాతర నిర్వ హిస్తారు. ఈ జాతరకు ముదిగుబ్బ మండలం నుంచి కాకుండా కడప, అనంతపురం జిల్లాలు, తెలంగాణ, కర్ణా టక ప్రాంతాల నుంచి భక్తులు తరలివ స్తారు.
నేరాల విషయంలో, ట్రాఫిక్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశకుమార్ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం ఎస్పీ సతీశకుమార్ ధర్మవరం వనటౌన, బత్తలపల్లి పోలీసు స్టేషనలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా రికార్డులను పరిశీలించారు.
మండల పరిధిలోని చిల్లవారిపల్లి సమీపంలో వెలసిన కాట కోటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సంద ర్భంగా జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్ల పనులు ఊ పందుకున్నాయి. మాఘమాసం కావడంతో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేస్తున్నా రు.