Home » Devotional
మహాభారతంలో భీష్ముడికి ప్రత్యేక స్థానం ఉంది. కురుక్షేత్ర సమయంలో అంపశయ్యపై చేరిన ఆయన.. మాఘ శుద్ధ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామాలను లోకానికి అందించారు.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శ్రీశైలం టోల్గేట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.30 లక్షల నగదు పట్టుబడింది.
హిందూ సంప్రదాయంలో 'జయ ఏకాదశి' కి గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని, మరణం అనంతరం మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
మేడారం మహాజాతర వేళ అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారంలో సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల గద్దెల వద్ద న్యూజిలాండ్ కళాకారులు చేసిన సందడి చేశారు..
అనకాపల్లిలోని ఉపమాక ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని హోం మంత్రి అనిత సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ రాశివారికి ఈ వారం ఆదాయం బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. గ్రహస్థితి అనుకూలంగా ఉందని,. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని తెలుపుతున్నారు. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే రథ సప్తమిని సూర్య భగవానుడి జన్మదినంగా జరుపుకుంటారు. రథ సప్తమి రోజున తిరుమలలో సూర్య భగవానుడిని ఆరాధించడం ఎంతో పుణ్యం అని భక్తుల నమ్మకం.
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే.. వారికి మంచి విద్యా బుద్ధులుండాలి. అందుకోసం చిన్నారులను వసంత పంచమి వేళ వారి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ రోజు అక్షరాభ్యాసం చేసిన చిన్నారుల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
మాఘమాసం పర్వదినాల మాసం. ఈ పర్వదినాలు.. వసంత పంచమితో ప్రారంభమవుతాయి. ఈ వసంత పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు. ఇంతకీ శ్రీ పంచమి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలో ఓసారి తెలుసుకుందాం..