Home » Devotional
కైలాసగిరిపై నిర్మించిన త్రిశూలం, ఢమరుకాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తామని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ మంగళవారం ప్రకటించారు. వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్, సీఈ వినయకుమార్, ఇతర అధికారులతో కలిసి కైలాసగిరిని సందర్శించారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ నెల 9వ తేదీ వరకు మూసివేస్తారు. తిరిగి ఈ నెల 10న తెరిచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ద్వారకాతిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు(ఆదివారం)తో ముగియనున్నాయి. నేడు శయన శ్రీమహావిష్ణువు అలంకరణలో చిన్న వెంకన్న భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేట సమీపంలోని కువాగం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన కూత్తాండవర్ ఆలయంలో 18 రోజుల పాటు కొనసాగనున్న చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. 26 ఏప్రిల్ - 2 మే 2026 (పి.ప్రసూనా రామన్)
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
ఢిల్లీలో జరుగుతున్న మతపరమైన హక్కులు, ఆచారాలు, ప్రభుత్వ జోక్యంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా శబరిమల కేసు సంబంధిత విచారణలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంధ్యావందన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. మే 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ హైదరాబాదు, కుంట్లూరులోని శ్రీ వేద వ్యాస పాఠశాలలో ఈ కార్యక్రమం జరగనుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, ప్రత్యేక పూజల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.