• Home » Devotees

Devotees

అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా

అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా

అయోధ్య రాముని విరాళాలపై కఠిన నిఘా ఉంచాలని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని 360 డిగ్రీల కెమెరాలతో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిలో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు..

విజయవాడ ఇంద్రకీలాద్రిలో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

ఫేక్‌సైట్లతో టీటీడీ భక్తులను దోచుకుంటున్న సైబర్ మోసగాళ్లు

ఫేక్‌సైట్లతో టీటీడీ భక్తులను దోచుకుంటున్న సైబర్ మోసగాళ్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరుతో సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

పునఃప్రారంభమైన అమర్‌నాథ్ వార్షిక యాత్ర..

పునఃప్రారంభమైన అమర్‌నాథ్ వార్షిక యాత్ర..

భారీ వర్షాల కారణంగా ఆరు రోజుల పాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ వార్షిక యాత్ర ఇవాళ (శనివారం) పునఃప్రారంభమైంది. జమ్మూ నుంచి 6 వేల మందికి పైగా యాత్రికులతో కొత్త బృందం కశ్మీర్ లోయలోని బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరింది.

నేత్రపర్వంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. పాల్గొన్న మంత్రులు

నేత్రపర్వంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. పాల్గొన్న మంత్రులు

బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు.

అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించాం: ఎంపీ రమేశ్

అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించాం: ఎంపీ రమేశ్

అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సుమారు 1600 మందిని దివ్యదర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

జులై 19 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

జులై 19 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీ అమర్‌నాథ్ యాత్రను జులై 19 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పహల్గామ్, బల్తాల్ మార్గాల నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలి: పవన్ కల్యాణ్

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలి: పవన్ కల్యాణ్

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం

అమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం

అమెరికా చరిత్రలో తొలిసారిగా సెయింట్‌ లూయిస్‌ హిందూ దేవాలయంలో నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి