Home » Delhi
దట్టమైన పొగమంచు ఘోర రోడ్డు ప్రమాదాలకు, హృదయ విదారక మరణాలకు దారితీస్తోంది. యూపీలో ఒక టెకీ చివరి క్షణం వరకూ ప్రాణాలు కాపాడుకునేందుకు యత్నించి విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే...
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ.. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో భారీఎత్తున ఉగ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.
అభిశంసనపై పార్లమెంటు కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జస్టిస్ వర్మ వేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అభిశంసనపై పార్లమెంట్ సంయుక్త కమిటినే ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోసేవలో పాల్గొన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆవులకు పచ్చగడ్డి తినిపించారు పీఎం.
బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు, లారెన్స్ ముఠాకు చెందిన వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నిందితుడి కాలికి గాయమైంది. కాల్పుల అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కుక్కల వల్ల ఎవరైనా గాయపడినా, చనిపోయినా.. దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించే విధంగా ఆదేశిస్తామంటూ సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కావడమే కాదు.. ఏకంగా రూ.15 కోట్ల వరకు మోసపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
మయన్మార్లో ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి మనదేశానికి రప్పించారు. మయన్మార్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి, స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి రామ్మోహన్ లేఖ రాశారు..