• Home » Delhi

Delhi

ఘనంగా ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు..

ఘనంగా ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు..

దేశ రాజధానిలోని విజయ్‌ చౌక్‌ ప్రాంతంలో ‘బీటింగ్‌ రిట్రీట్‌’ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో దేశ 77వ గణతంత్ర దినోత్సవాలకు తెరపడింది..

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు

ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు

ఏపీలో జగన్ పాలనను తిరస్కరించి ప్రజలు బుద్ధి చెప్పారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను ఆదాయంగా మార్చి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఎంపీ ఆరోపించారు.

2026 బడ్జెట్‌కు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలివే..

2026 బడ్జెట్‌కు ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక అంశాలివే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనావేసే ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..

1977లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ ప్రధాని..

1977లో విమాన ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ ప్రధాని..

1977 నవంబర్ 4వ తేదీన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రయాణిస్తున్న ‘టుపోలెవ్ టు 124’ విమానం ప్రమాదానికి గురైంది. అస్సాం, జోర్హాట్ జిల్లాలోని పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు.

విమాన ప్రమాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన వీఎస్ఆర్ ఏవియేషన్స్ యజమాని

విమాన ప్రమాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన వీఎస్ఆర్ ఏవియేషన్స్ యజమాని

లియర్‌జెట్ 45XR విమాన ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌ యజమాని వీకే సింగ్ స్పందించారు. తన విమానం మంచి కండీషన్‌లో ఉందని, ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని ఆయన అన్నారు.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

చారిత్రక ఘట్టం.. భారత్-ఈయూ ఒప్పందంలో కీలక అంశాలివే..

చారిత్రక ఘట్టం.. భారత్-ఈయూ ఒప్పందంలో కీలక అంశాలివే..

ఢిల్లీ వేదికగా ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు.

ఏపీ ప్రయోజనాలను అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఏపీ ప్రయోజనాలను అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రయోజనాలను లేవనెత్తారు.

రాహుల్, ఖర్గేను అవమానించారు.. మోదీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్

రాహుల్, ఖర్గేను అవమానించారు.. మోదీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్

బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేను అవమానించారని ధ్వజమెత్తారు..

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దోషులకు శిక్ష పడాలి: మహేశ్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్‌లో దోషులకు శిక్ష పడాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కేసులో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి