• Home » Delhi

Delhi

Karur Case Supreme: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్..

Karur Case Supreme: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్..

టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. సభలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించారు.

Attempted Attack On Chief Justice: సుప్రీంకోర్టులో అవాంఛనీయ సంఘటన.. చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం..

Attempted Attack On Chief Justice: సుప్రీంకోర్టులో అవాంఛనీయ సంఘటన.. చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం..

సనాతన ధర్మాన్ని అమానించారంటూ షూతో దాడికి యత్నించాడు. తోటి లాయర్లు ఆయనను అడ్డుకున్నారు. సోమవారం మార్నింగ్ సెషన్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

Bihar Assembly Poll Schedule:  నేడు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Bihar Assembly Poll Schedule: నేడు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

2020లో అసెంబ్లీ ఎన్నికలు బిహార్ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగాయి. మొత్తం 243 స్థానాలకు గాను నవంబర్ 22 వరకు ఎన్నికలు జరిగాయి.

Telangana BC Reservation: రిజర్వేషన్లకు సర్కార్ కట్టుబడి ఉంది: భట్టి విక్రమార్క

Telangana BC Reservation: రిజర్వేషన్లకు సర్కార్ కట్టుబడి ఉంది: భట్టి విక్రమార్క

రిజర్వేషన్ల కల్పన కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌(ఐటీఐ)లు ఆత్మనిర్భర్ భారత్‌కు కీలకమైన వర్క్‌షాప్‌లని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇవి పారిశ్రామిక విద్యా సంస్థలు మాత్రమే కాదని, దేశంలోని యువతకు ఒక దిక్సూచీలని మోదీ అన్నారు.

Ram Charan: ఢిల్లీలో ఆర్చరీ లీగ్-2025 ప్రారంభించిన రామ్ చరణ్

Ram Charan: ఢిల్లీలో ఆర్చరీ లీగ్-2025 ప్రారంభించిన రామ్ చరణ్

రామ్ చరణ్ ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్-2025ని ప్రారంభించారు. ఆర్చరీ మన చరిత్ర, సంస్కృతిలో భాగమని చెప్పారు. ఈ లీగ్ ద్వారా.. దేశంలో దాగి ఉన్న ప్రతిభకు అవకాశాలు వస్తాయని..

Chaitanyananda Case: ఢిల్లీ బాబా వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. దుబాయ్‌ షేక్‌‌కు ఆ అవసరాలు తీర్చాలంటూ..

Chaitanyananda Case: ఢిల్లీ బాబా వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. దుబాయ్‌ షేక్‌‌కు ఆ అవసరాలు తీర్చాలంటూ..

ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి కేసులో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినులను లైంగికంగా వేధించిన సదరు బాబాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో..

Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను వీరు ఆహ్వానం పలుకుతున్నారు.

Nara Lokesh Meets Airbus Board: ఎయిర్‌బస్ బోర్డుతో మంత్రి లోకేశ్ కీలక భేటీ...

Nara Lokesh Meets Airbus Board: ఎయిర్‌బస్ బోర్డుతో మంత్రి లోకేశ్ కీలక భేటీ...

మేకిన్‌ ఇండియా ఆమలుకు తొలిసారి ఢిల్లీలో ఎయిర్‌బస్‌ బోర్డుతో సమావేశం అయినట్లు లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఏపీకి రావాలని ఎయిర్‌బస్‌ ప్రతినిధులను ఆహ్వానం పలికారు.

CM Chandrababu Naidu: పీ-4తో అభివృద్ధిలో టాప్ ప్లేస్‌కి ఏపీ..

CM Chandrababu Naidu: పీ-4తో అభివృద్ధిలో టాప్ ప్లేస్‌కి ఏపీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారుల నిర్మాణం చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 రూపోందిస్తే.. తాము స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి