Home » Delhi
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం కలవనున్నారు.
శబరిమల వివాదంలో ‘విశ్వాసం’, ‘రాజ్యాంగ నైతికత’పై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. శబరిమల ఆలయ సంప్రదాయాల ఉల్లంఘనపై జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పంజాబ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
దేశ రాజధానిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక ఐదంతస్తుల భవనంలో ఏసీ కంప్రెషర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.
14 ఏళ్ల బాలికకు సంబంధించి 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఎయిమ్స్ (AIIMS) వైద్యులు సుప్రీంకోర్టులో 'క్యూరేటివ్ పిటిషన్' దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది.
ఢిల్లీ హైకోర్టు ఆన్లైన్ విచారణ సందర్భంలో ఒక వికృత ఘటన చోటుచేసుకుంది. విచారణలో పాల్గొన్న వారిలో ఒకరు స్క్రీన్పై పదేపదే అశ్లీల కంటెంట్, అభ్యంతరకరమైన ఆడియో ప్లే చేయడంతో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన తర్వాత తన రాజకీయ వ్యూహాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆయన తన సహచరుడు మనీష్ సిసోడియాతో కలిసి రాజ్ఘాట్ను మంగళవారం సందర్శించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
మహిళా న్యాయవాదిపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది.