Home » Delhi Capitals
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ను కెప్టెన్గా ప్రకటించారు.
ఐపీఎల్ 2026 సంబంధించి ఇప్పటికే మినీ వేలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ను తొలగించి.. కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విపరీతమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి.
14 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణానికి ఫాఫ్ డుప్లెసిస్ వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్లో ఆడనున్నట్టు తెలిపాడు.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో కెప్టెన్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని కేఎల్ వెల్లడించాడు. సరైన ప్రదర్శన చేయకపోతే యజమానులు బోలెడు ప్రశ్నలు వేస్తారని తెలిపాడు.
ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వైరల్ అవుతున్నట్లు గమనించి ఆటోడ్రైవర్ను ఎట్టకేలకు గుర్తించాడు. మొదట డ్రైవర్ తప్పును ఒప్పుకోకపోవడంతో యువకుడు కోపంతో నాలుగు తగిలించేటప్పటికి నిజం ఒప్పుకున్నాడు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. పోలవరం, బనకచర్లపై..
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు (మే 21న) ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్ (IPL 2025 Win Prediction) జరగనుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే, ముంబై ప్లేఆఫ్కు చేరుకుంటుంది. కానీ ముంబై ఓడిపోతే, ప్లేఆఫ్స్కు చేరుకోవడానికి దానికి మరో ఛాన్స్ ఉంటుంది.
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఈ సీజన్ మొదట్లో ఉన్న ఉత్కంఠ, ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. సోమవారం లక్నో సూపర్ జాయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. దీంతో లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో ప్లేఆఫ్ సినారియో పూర్తిగా మారిపోయింది.
ఆరో ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు మరింత దూరంగా ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ను ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు, రోహిత్ శర్మ అర్ధశతకంతో ముంబై గెలుపొందింది