Home » Delhi Capitals
దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని పలు ప్రాంతాల్లో నీటి కొరత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మంత్రి అతిషి(Atishi) ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా(Sanjay Arora)కు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆ లేఖలో ప్రధాన పైపులైన్లకు భద్రతను కల్పించాలని అతిషి కోరారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మంచి నీటి సరఫరా కోసం.. అప్పర్ యమునా రివర్ బోర్డ్ (యూవైఆర్బీ)తో సంప్రదింపులు జరపాలని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహానగరంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు ఏమిటని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
దేశ రాజధాని న్యూడిల్లీకి మంచి నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హరియాణ సిఎం నయాబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చారు. ఈ మేరకు న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ కానేకాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ నోట వెలువడిన చిట్టచివరి పదాలు ‘హే రామ్’.. కాంగ్రెస్ పార్టీ హిందుత్వ మూలాలకు నిదర్శనమని తేల్చిచెప్పారు.
అరుణ్ జైట్లీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు వీరవిహారం సృష్టించారు. ఓపెనర్ మినహాయిస్తే మిగతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో..
ఐపీఎల్-2024లో భాగంగా.. మంగళవారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో...
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే అత్యంత కీలక మ్యాచ్కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ నిషేధం..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోసి.. మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగలిగింది.