• Home » Cyber Crime

Cyber Crime

మహబూబాబాద్‌లో షాక్.. పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌ల చోరీ

మహబూబాబాద్‌లో షాక్.. పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌ల చోరీ

మహబూబాబాద్‌లో షాకింగ్ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బయ్యారం మండలంలో పలువురు పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌లు చోరీకి గురయ్యాయి.

రూ.1.7కోట్లు హాంఫట్‌

రూ.1.7కోట్లు హాంఫట్‌

ఓ ఘరానా సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వృద్ధుడిని భయపెట్టి రూ.1.7కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ తరహ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు ఎవరె ఒకరు బలవుతూనే ఉన్నారు.

 పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

ముషీరాబాద్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్‌ను ఓ యువతి పెళ్లి పేరుతో నమ్మించింది. అనంతరం క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాల పేరుతో పెద్ద మొత్తంలో ఊడ్చేసింది. బాధితుడు సుమారు రూ.54 లక్షలు నష్టపోయాడు. ఈ మోసంపై వెంటనే బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సైబర్ నేరాలపై చైనా ఉక్కు పాదం.. 11 మంది నేరస్థులకు ఉరిశిక్ష..

సైబర్ నేరాలపై చైనా ఉక్కు పాదం.. 11 మంది నేరస్థులకు ఉరిశిక్ష..

వేలాది కోట్ల రూపాయల స్కామ్‌లు, గ్యాంబ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడిన 11 మంది సభ్యులకు చైనా మరణ శిక్ష అమలు చేసింది. ఆన్‌లైన్ మోసాలతో పాటు పలు కేసుల్లో ఈ 11 మంది నిందితులుగా ఉన్నారు.

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళను సైబర్ నేరగాళ్లు నమ్మించి భారీగా నగదు కాజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా బాధితురాలిని మోసం చేశారు.

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో  భారీ సైబర్ మోసం..

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో భారీ సైబర్ మోసం..

సాఫ్ట్‌వేర్, బిజినెస్ హబ్‌గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు పోగొట్టుకున్నారు. అమెరికా స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు.

Hyderabad: అమ్మో.. రూ.7.75 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: అమ్మో.. రూ.7.75 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

నగరానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతిలో బలయ్యాడు. మొత్తం రూ.7.75 లక్షలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.

Actress Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. ఎందుకంటే..

Actress Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. ఎందుకంటే..

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, పరువు నష్టం కలిగించే పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.

Hyderabad: అమ్మో.. రూ.27 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: అమ్మో.. రూ.27 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర మోసాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షలాది రూపాయలు నష్టపోతూనే ఉన్నారు. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది.

AP CID Rescue: సైబర్ ముఠాకు చిక్కిన 22 మంది ఏపీ యువత సేఫ్

AP CID Rescue: సైబర్ ముఠాకు చిక్కిన 22 మంది ఏపీ యువత సేఫ్

ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి సైబర్ ముఠా చేతిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురైన ఏపీకి చెందిన యువతను సీఐడీ పోలీసులు రక్షించారు. భారత దేశ యువకులు ఈ సైబర్ ముఠా ట్రాప్‌‌లో పడుతున్నారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి