Home » Cyber Crime
సైబర్ నేరాలకు పాల్పడుతున్న 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.107 కోట్లను రికవరీ చేశారు.
ట్రేడింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటిన్నర రూపాయలు కొట్టేశారు. తిరుపతిలో ఉండే చైతన్య కుమార్, వెంకటేష్కు ఆన్లైన్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది..
మొబైల్ ఫోన్ల సిమ్ కార్డులు హ్యాక్ చేసి 'SIM స్వాప్' మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారుని మొబైల్ నంబర్ను తమ నియంత్రణలోకి తీసుకుని, ఆ నంబర్కు లింకైన ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని..
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజు రోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజల అత్యాశను, అమాయకత్వాన్ని కొందరు దుండగులు సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న ఎర వేసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో డిజిటల్ అరెస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన ఒక మహిళా లాయర్ ఈ మోసం బారిన పడింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఫోన్ చేసి..
పీఎం కిసాన్, ఆర్టీఓ చలాన్ పేర్లతో ఏపీకే లింక్లను పంపి ఇద్దరు నగరవాసులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు రూ.2.47 లక్షలు కాజేశారు. దోమలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి (29) ఫోన్కు ‘పీఎం కిసాన్’ పేరుతో ఏపీకే లింక్ పంపి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.
మంత్రి లోకేశ్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంకా తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారీ స్థాయిలో ఈమెయిల్, పాస్వర్డ్ వివరాలు లీకైన ఉదంతం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. ఏకంగా 183 మిలియన్లకు పైగా ఈమెయిల్స్, వాటి పాస్వర్డ్స్ లీకైనట్టు తెలిసింది.
ఫేస్బుక్లో స్నేహం నటించి పెట్టుబడి పేరుతో రూ.10.21 లక్షలకు టోకరా వేసిందో మహిళ. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. లంగర్హౌజ్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్బుక్లో ఓ మహిళ పరిచయమైంది. తన పేరు సాయిప్రీతి అని, తనది వైజాగ్ అని ఇటీవలే యూకే నుంచి వచ్చానని నమ్మబలికింది.