Home » Cyber Crime
జూబ్లీహిల్స్ ఇన్స్టాగ్రామ్ బాలికల ట్రాప్ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక భారీ నెట్వర్క్ గుట్టురట్టయింది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 2.0తో పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి దాడులు నిర్వహించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్లు నిర్వహించి.. 56 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా అత్యంత నమ్మశక్యంగా భారీ మోసానికి పాల్పడింది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు వెయ్యి మందికి పైగా యువతీ యువకులను బురిడీ కొట్టించింది.
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్తో మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్లో తప్పుడు ప్రచారాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
అమాయకులను టార్గెట్ చేసి వారిని బెట్టింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ల వైపు మళ్లించే ప్రొఫైల్స్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటివరకు 427 సోషల్ మీడియా ప్రొఫైల్స్, 1,903 పెయిడ్ ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్లను గుర్తించి తొలగించారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు
తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు.
హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'ఆక్టోపస్' ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 32 మంది బ్యాంకు అధికారులతో పాటు మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు.
ఆన్లైన్ డిజిటల్ ఫారెక్స్, షేర్లలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్లో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వాటర్ బోర్డు బిల్లుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.