• Home » Cyber Crime

Cyber Crime

Digital Arrest: ఘోరం.. ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్

Digital Arrest: ఘోరం.. ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్

డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ మోసగిస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యని డిజిటల్ అరెస్ట్ పేరిట చీటింగ్‌కు పాల్పడ్డారు సైబర్ క్రిమినల్స్.

Akkineni Nagarjuna: మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారు: నాగార్జున

Akkineni Nagarjuna: మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారు: నాగార్జున

డిజిటల్ అరెస్ట్‌పై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారని పేర్కొన్నారు. పోలీసులను ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు.

iBOMMA: పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు సంపాదించిన ఐ బొమ్మ ఇమ్మడి రవి?

iBOMMA: పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు సంపాదించిన ఐ బొమ్మ ఇమ్మడి రవి?

ఆరు సంవత్సరాల కాలంలో వేలాది పైరసీ సినిమాలను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశాడు రవి. థియేటర్లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తున్న నిందితుడు రవి కారణంగా టాలీవుడ్‌ నిర్మాతలకి వేలాది కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.

Online fraud news: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..

Online fraud news: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..

ఏమి కావాలన్నా చెల్లింపులన్నీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. కావాల్సిన వస్తువు ఇంటికే వచ్చేస్తోంది. అదే సమయంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి వారి ఖాతాల్లోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు

IPS VC Sajjanar: ఫేక్ ఫేస్‌బుక్ ఐడీతో మోసం.. స్పందించిన సజ్జనార్..

IPS VC Sajjanar: ఫేక్ ఫేస్‌బుక్ ఐడీతో మోసం.. స్పందించిన సజ్జనార్..

ఓ సైబర్ నేరగాడు ఐపీఎస్ అధికారి సీవీ సజ్జనార్ పేరుతో ఫేస్‌బుక్‌లో మోసానికి పాల్పడ్డాడు. సజ్జనార్ స్నేహితుడిని డబ్బు కాజేశాడు. ఈ సంఘటనపై సజ్జనార్ స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టు పెట్టారు.

Hyderabad: అమ్మో.. రూ.21.93 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: అమ్మో.. రూ.21.93 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ పేరుతో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.21.93 లక్షలు కాజేశారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపులు, ఇతర సోషల్‌ మీడియా చానళ్ల ద్వారా ఆన్‌లైన్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ప్రచారం చేశారు.

Hyderabad: ఏపీకే ఫైల్స్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌చేసి..

Hyderabad: ఏపీకే ఫైల్స్‌ పంపి.. ఫోన్‌ హ్యాక్‌చేసి..

ఏపీకే ఫైల్స్‌ పంపి, వాటిని క్లిక్‌ చేయగానే ఫోన్‌ హ్యాక్‌ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన బాధితుడికి హెచ్‌బీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు ఎస్సెమ్మెస్‏లు వచ్చాయి.

 DGP Shivdhar Reddy: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

DGP Shivdhar Reddy: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్‌పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.

Cyber Crime: ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు

Cyber Crime: ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు

కల్యాణ్ బెనర్జీ అసాంసోల్ (దక్షిణ్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2001-2006 మధ్య ఎస్‌బీఐలో ఖాతా తెరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఈ అకౌంట్ యాక్టివ్‌గా లేదు. 2025 అక్టోబర్ 28న సైబర్ మోసగాళ్లు ఆయన అకౌంట్‌కు అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి