Home » Cyber Crime
Andhrapradesh: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో సెలబ్రెటీస్ను, ప్రముఖులను కూడా సైబర్ నేరగాళ్లు ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చేరారు. యూనిఫాంలో ఉన్న ఆయన ఫోటోతో, పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ను కేటుగాళ్లు రూపొందించారు.
ఇటివల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్ఫేక్ వీడియోలు వెలుగులోకి వచ్చిన సంఘటనలు చుశాం. ఇప్పుడు తాజాగా ఏఐ పేరుతో మరో స్కాం(AI scam) వెలుగులోకి వచ్చింది.
రోజురోజుకు సోషల్ మీడియా మోసాలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు స్కామర్లు బాధితుల నుంచి ఏకంగా 75 బిలియన్ డాలర్లకు పైగా(రూ.62,16,79,12,50,000) లూటీ చేసినట్లు ఓ సర్వే తెలిపింది.
ఏమవుతుందిలే అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మీ ఫొటోలు ఇస్తున్నారా.. అలాగే మీ ఆధార్, పార్డ్ కార్డులు ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా.. అయితే మీరు డేంజర్లో పడినట్లే. రోజురోజుకూ ...
మహిళ స్విగ్గీ అకౌంట్ హ్యాక్ చేసిన ఇద్దరు నిందితులు ఆమె అకౌంట్ ద్వారా ఏకంగా రూ.97 వేల విలువ గల వస్తువులను ఆర్డరిచ్చాడు. తన అకౌంట్లో అకస్మాత్తుగా డబ్బు మాయమవడం గుర్తించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించారు.
సైబర్ నేరగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫాస్టాగ్ KYC అప్డేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పలువురు వినియోగదారులకు ఫాస్టాగ్ అప్డేట్ పేరుతో నకిలీ యాప్ లింక్ మేసేజ్ పంపుతున్నారు.
దేశ వ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్న వేళ బహుళ దిగ్గజ కంపెనీలు చేసిన ప్రకటన ఆందోళనకు గురి చేస్తోంది. హ్యాకర్లు సైబర్-అటాక్ టెక్నిక్లను మెరుగుపరుచుకోవడానికి చాట్జీపీటీ వంటి ఎల్ఎల్ఎమ్లను ఉపయోగిస్తున్నారని మైక్రోసాఫ్ట్(Microsoft), ఓపెన్ఎఐ(Open AI) కంపెనీలు గురువారం వెల్లడించాయి.
Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం న్యాయం కోసం కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ సునీత తిరుగుతున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ సునీత వెనక్కి తగ్గలేదు.
ఇటివల కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చేసే మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ఇలాంటిదే మరొక మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. పనుక్ కంపెనీ పేరిట వెబ్సైట్ నిర్వహించారు. కంపెనీలో పెట్టుబడి పెడితే లక్షకు రూ.4 లక్షలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.