Home » Cyber Crime
నగరంలో సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. షేక్పేటలో నల్లా బిల్లు చెల్లించాలని ఏపీకే ఫైల్తో రూ.5.51లక్షలు కాజేయగా.. ట్రేడింగ్ పేరుతో సికింద్రాబాద్లో ఓ వృద్దుడికి రూ.42.75లక్షలు శఠగోపం పెట్టాడు.
నగరవాసుల నుంచి ఒకేరోజులో భారీ మొత్తాన్ని సైబర్నేరగాళ్లు దోచుకున్నారు. పెట్టుబడుల పేరుతో నలుగురిని నమ్మించి నట్టేట ముంచారు.
షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ.27లక్షల మేర మోసం చేసిన ఘటన సైబరాబాద్లో వెలుగుచూసింది.
డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక జనం నుంచి లక్షల్లో డబ్బు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సింబా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవల, ఫేక్ ఈ-చలాన్ మోసాల కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఈ మోసాలకు గురి కాకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పార్ట్ టైమ్ ఆన్లైన్ ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసగించి సైబర్ మోసగాళ్లు రూ.3.80 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రోజురోజుకీ పెరుగుతున్న సైబర్ దోపిడీలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0' పేరిట ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.
నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘Purple Crayon00’ ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
డేటింగ్ యాప్ పేరుతో పరిచయమై 51 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడి వద్ద నుంచి దాదాపు రూ.25 లక్షలు కాజేశారు కేటుగాళ్లు.
ఆన్లైన్ ట్రేడింగ్లో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.94.36 లక్షలు కాజేశారు. కొత్తపేటకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (70)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.