• Home » Cyber Crime

Cyber Crime

సైబర్‌ మోసాలు.. వృద్ధుల నుంచి రూ.48లక్షలు కాజేత

సైబర్‌ మోసాలు.. వృద్ధుల నుంచి రూ.48లక్షలు కాజేత

నగరంలో సైబర్‌ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. షేక్‌పేటలో నల్లా బిల్లు చెల్లించాలని ఏపీకే ఫైల్‌తో రూ.5.51లక్షలు కాజేయగా.. ట్రేడింగ్‌ పేరుతో సికింద్రాబాద్‌లో ఓ వృద్దుడికి రూ.42.75లక్షలు శఠగోపం పెట్టాడు.

4 కేసులు.. 1.99 కోట్లు

4 కేసులు.. 1.99 కోట్లు

నగరవాసుల నుంచి ఒకేరోజులో భారీ మొత్తాన్ని సైబర్‌నేరగాళ్లు దోచుకున్నారు. పెట్టుబడుల పేరుతో నలుగురిని నమ్మించి నట్టేట ముంచారు.

షేర్‌ మార్కెట్‌ పేరిట రూ.27లక్షల సైబర్‌ మోసం

షేర్‌ మార్కెట్‌ పేరిట రూ.27లక్షల సైబర్‌ మోసం

షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.27లక్షల మేర మోసం చేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది.

గ్యాస్ బుకింగ్స్ పేరుతో మోసాలు.. ప్రజలకు సైబర్ సింబా హెచ్చరిక..

గ్యాస్ బుకింగ్స్ పేరుతో మోసాలు.. ప్రజలకు సైబర్ సింబా హెచ్చరిక..

డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక జనం నుంచి లక్షల్లో డబ్బు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సింబా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది.

ఫేక్ ఈ-చలాన్ లింక్స్‌తో జాగ్రత్త.. సైబర్ పోలీసుల కీలక సూచనలు

ఫేక్ ఈ-చలాన్ లింక్స్‌తో జాగ్రత్త.. సైబర్ పోలీసుల కీలక సూచనలు

ఇటీవల, ఫేక్ ఈ-చలాన్ మోసాల కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఈ మోసాలకు గురి కాకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఉద్యోగం పేరుతో యువకుడికి టోకరా

ఉద్యోగం పేరుతో యువకుడికి టోకరా

పార్ట్‌ టైమ్‌ ఆన్‌లైన్‌ ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసగించి సైబర్‌ మోసగాళ్లు రూ.3.80 లక్షలు కాజేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో సైబర్ సెక్యూరిటీ దాడులు

'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో సైబర్ సెక్యూరిటీ దాడులు

రోజురోజుకీ పెరుగుతున్న సైబర్​ దోపిడీలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సైబర్​ క్రైం పోలీసులు​ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా 'ఆపరేషన్​ క్రాక్‌డౌన్ 1.0​' పేరిట ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.

పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘Purple Crayon00’ ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

డేటింగ్ యాప్‌లో పరిచయం.. స్నేహమంటూ దగ్గరై 51 ఏళ్ల వ్యక్తిని

డేటింగ్ యాప్‌లో పరిచయం.. స్నేహమంటూ దగ్గరై 51 ఏళ్ల వ్యక్తిని

డేటింగ్ యాప్ పేరుతో పరిచయమై 51 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడి వద్ద నుంచి దాదాపు రూ.25 లక్షలు కాజేశారు కేటుగాళ్లు.

 ట్రేడింగ్‌ పేరుతో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి కుచ్చుటోపీ.. రూ.94.36 లక్షలు స్వాహా

ట్రేడింగ్‌ పేరుతో రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి కుచ్చుటోపీ.. రూ.94.36 లక్షలు స్వాహా

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.94.36 లక్షలు కాజేశారు. కొత్తపేటకు చెందిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి (70)ని సైబర్‌ నేరగాళ్లు సంప్రదించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి