• Home » Cyber Crime

Cyber Crime

వాటర్‌ బోర్డు పేరుతో సైబర్‌ మోసాలు

వాటర్‌ బోర్డు పేరుతో సైబర్‌ మోసాలు

వాటర్‌ బోర్డు పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్‌ సైబర్‌ క్రైవ్‌ డీసీపీ టి. సాయిమనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

రెండు వేర్వేరు కేసుల్లో రూ. 4 కోట్లకు పైగా టోకరా!

రెండు వేర్వేరు కేసుల్లో రూ. 4 కోట్లకు పైగా టోకరా!

అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కస్టమర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముందుగానే రద్దు చేయించి మోసానికి పాల్పడిన ఘటనలో సైబరాబాద్‌ ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఓ ప్రైవేట్‌ బ్యాంకు మాజీ మేనేజర్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.

సైబర్ దందా.. దంపతుల నుంచి రూ.85 లక్షలు స్వాహా

సైబర్ దందా.. దంపతుల నుంచి రూ.85 లక్షలు స్వాహా

కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వాట్సాప్ ద్వారా నమ్మబలికి ఓ దంపతుల నుంచి సైబర్ కేటుగాడు రూ. 85 లక్షలు మోసం చేసిన ఘటన కలకలం రేపింది.

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

సైబర్‌ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు.

డిజిటల్‌ చెల్లింపులతో జర భద్రం

డిజిటల్‌ చెల్లింపులతో జర భద్రం

బక్రీద్‌ పండుగ నేపథ్యంలో.. డిజిటల్‌ చెల్లింపుల (జీ పే, ఫోన్‌ పే, వంటివి) విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు.

ఉల్లి వ్యాపారం పేరుతో రూ.24 లక్షలకు టోకరా

ఉల్లి వ్యాపారం పేరుతో రూ.24 లక్షలకు టోకరా

స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్‌ మోసగాడు.

దేశవ్యాప్తంగా సైబర్ పోలీసుల భారీ ఆపరేషన్..

దేశవ్యాప్తంగా సైబర్ పోలీసుల భారీ ఆపరేషన్..

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు.

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే’ పేరుతో కొత్త సైబర్‌ మోసం జరుగుతోందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్‌పీజీ కస్టమర్లకు హెచ్చరిక.. ఫేక్ ఓటీపీల నయా మోసం!

ఎల్‌పీజీ కస్టమర్లకు హెచ్చరిక.. ఫేక్ ఓటీపీల నయా మోసం!

సైబర్ నేరగాళ్లు ఎల్‌పీజీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతుండటంపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పందించాయి. వినియోగదరాలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి