Home » Cyber Crime
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, పరువు నష్టం కలిగించే పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర మోసాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షలాది రూపాయలు నష్టపోతూనే ఉన్నారు. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి సైబర్ ముఠా చేతిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురైన ఏపీకి చెందిన యువతను సీఐడీ పోలీసులు రక్షించారు. భారత దేశ యువకులు ఈ సైబర్ ముఠా ట్రాప్లో పడుతున్నారని సీఐడీ ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కావడమే కాదు.. ఏకంగా రూ.15 కోట్ల వరకు మోసపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలానాల సొమ్మును మీసేవ కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించడంలో అసలు లోపం భూ భారతి పోర్టల్లోనే ఉందని తేలింది.
మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.2.58 కోట్లు దోచుకున్నారు. దీంతో, బాధితురాలు తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పైసల కోసం సమాజాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న యూట్యూర్లకు పోలీసులు అరెస్ట్తో హెచ్చరిక జారీచేశారు. మైనర్లతో అసభ్యకర కంటెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న కంబేటి సత్యమూర్తిని కటకటాల వెనక్కి నెట్టారు.
హైదరాబాద్ మహానగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి, ప్రతిరోజు, ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. తాజాగా కాచిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ సైబర్ మోసానికి గురయ్యాడు.
తెలంగాణలో 2025లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు గతంతో పోలిస్తే అత్యంత వేగంగా పెరిగాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.
డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కే.వి.ఎం ప్రసాద్ తెలిపారు. సోమాజిగూడకు చెందిన వృద్ధుడి నుంచి రూ.7 కోట్లు సైబర్ కేటుగాళ్లు కాజేశారని ఆయన వెల్లడించారు.