Home » Cyber Crime
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్ను మారుస్తున్నారు. మొబైల్ నంబర్లను హ్యాక్ చేసి.. ఆ నంబర్ నుంచి తెలిసినవారికి, వాట్సాప్ గ్రూప్లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
వాట్సాప్ గ్రూపులో పెట్టుబడుల పేరుతో నిర్వహించిన సైబర్ మోసంలో ఓ రిటైర్ట్ ఉద్యోగి తన జీవితకాల పొదుపులతో పాటు రుణం కలిపి మొత్తం రూ.33 లక్షలు కోల్పోయాడు.
హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్లో కీలక నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ఈడీ) అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీ.. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల సైబర్ మోసానికి పాల్పడ్డాడు.
విదేశీ పెట్టుబడుల పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి బాధితుడి నుంచి ఏకంగా రూ.1.10 కోట్లు కాజేశారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి రూ.16.35 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్లు కాజేశారు.
11వ తరగతిలో చదువు మానేసిన ఓ యువకుడు డబ్బుల కోసం తప్పుదోవ పట్టాడు. సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి అమాయక జనాలను మోసం చేయటం మొదలెట్టాడు. చివరకు పాపం పండి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
వాట్సాప్లో వచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ డౌన్లోడ్ చేసిన డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
గ్రేటర్ పరిధిలో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ టాస్కులు, రివ్యూల పేరుతో పార్ట్ టైమ్ ఉద్యోగాలంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
సైబర్ మోసాలకు గురై డబ్బు పోగొట్టుకున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్ను ఆవిష్కరించింది. ఆ వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.