• Home » Cyber attack

Cyber attack

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

సైడర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టి వలపు వల విసిరి... లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగాగా ఇటువంటా సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతి ఏటా రూ.1500 కోట్ల నగదును కొల్లగొడుతున్నారు. పెరిగిన సాంకేతిక రంగాన్ని ఉపయెగిచుకుంటూ అడ్డంగా దోచేస్తున్నారు. ప్రజల్లో ఈ సైడర్ మోసాలపై అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది.

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్‌కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికి సైబర్‌ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 Bhimavaram Police: సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన భీమవరం పోలీసులు

 Bhimavaram Police: సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన భీమవరం పోలీసులు

సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దొంగలు రిటైర్డ్ ప్రొఫెసర్‌ శర్మను బెదిరించి.. రూ.78 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.

Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి.. హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి.. హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో చాట్ జరుగుతుందని, ఆ నెంబర్ ను వెంటనే బ్లాక్ చేయండి అంటూ ఆమె ట్వీట్ చేసింది.

Cyber Crime: ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

Cyber Crime: ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...

సైబర్ నేరగాళ్లు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. సోషల్‌ మీడియాలో, వాట్సాప్‏లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు ఏపీకే లింక్‌లు పంపుతున్నారు. ఈ లింక్‏లను ఓపెన్ చేస్తే.. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయమైపోతోంది. ఈ తరహ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తోంది.

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

తన డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి పంపిన లింక్‌ను ఓపెన్‌ చేసిన ఓ వీఆర్‌ఓ రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్‌ఓ యశస్విని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Cyber ​​criminals: పాత్రధారులే అరెస్టు అవుతున్నారు.. మరి సూత్రధారులు ఎక్కడ..

Cyber ​​criminals: పాత్రధారులే అరెస్టు అవుతున్నారు.. మరి సూత్రధారులు ఎక్కడ..

సైబర్‌ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్‌ క్రైం విభాగం దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Hyderabad: జలమండలి అధికారి పేరిట వృద్ధుడికి టోకరా.. రూ.2.30 లక్షలు గోవిందా..

Hyderabad: జలమండలి అధికారి పేరిట వృద్ధుడికి టోకరా.. రూ.2.30 లక్షలు గోవిందా..

జలమండలి అధికారి పేరిట ఓ సైబర్‌ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్‌మండికి చెందిన రిటైర్డ్‌ ప్రభుతోద్యోగికి వాటర్‌ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్‌ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్‌ చేశాడు.

Hyderabad: ఫోన్‌ హ్యాక్‌ చేసి.. ఖాతా ఖాళీ

Hyderabad: ఫోన్‌ హ్యాక్‌ చేసి.. ఖాతా ఖాళీ

రోజురోజుకూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్‌ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్‌ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి