Home » CSK
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 32 పరుగుల తేడాతో కేకేఆర్ ఓడిన విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది.
మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. అటు సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది...
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కేకేఆర్కు 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు గెలుపు ఖాతా తెరిచింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం తన సెంచరీపై సంజు మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో తొలి సెంచరీ నమోదైంది. అది కూడా బ్యాడ్లక్ ప్లేయర్ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సీఎస్కే స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ బ్యాట్ నుంచి! టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శనలతో ఓటమి చవి చూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ధోని రెండు వారాలు ఆటకు దూరమంటూ సీఎస్కే మేనేజ్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ సీఎస్కే ఓడిపోవడంతో.. ఇక ధోని జట్టులో చేరి తీరాల్సిందేనని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2026లో టీమిండియా ఆటగాడు సంజు శాంసన్ విఫలమవుతోన్నాడు.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మూడు మ్యాచ్లలో సంజు శాంసన్ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. సీఎస్కే ఫ్రాంఛైజీకి వచ్చినప్పటి నుంచి అతడు ముభావంగా కనిపిస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు కేవలం మైదానంలోనే కాదు.. గ్యాలరీలో కూడా హోరాహోరీగా సాగింది. ఓ ఆర్సీబీ మహిళా అభిమాని.. సీఎస్కే ఫ్యాన్ను ఆటపట్టించింది.