• Home » Crime News

Crime News

బార్‌లో వాగ్వాదం.. 18 ఏళ్ల యువతి మృతి

బార్‌లో వాగ్వాదం.. 18 ఏళ్ల యువతి మృతి

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బార్‌లో చోటుచేసుకున్న చిన్నపాటి వాగ్వాదం ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌.. హత్య కేసు నిందితుడి హతం..

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌.. హత్య కేసు నిందితుడి హతం..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ఇందిరాపురంలో ఎన్‌కౌంటర్ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు..

విశాఖపట్నం గాజువాక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

కర్ణాటక విజయపుర జిల్లాలో దారుణం.. ఆరుగురిని నరికి చంపిన ప్రత్యర్థులు..

కర్ణాటక విజయపుర జిల్లాలో దారుణం.. ఆరుగురిని నరికి చంపిన ప్రత్యర్థులు..

కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా గోవిందపురలో దారుణ ఘటన వెలుగు చూసింది. భూ వివాదానికి సంబంధించి ప్రత్యర్థులు ఆరుగురిని హత్య చేశారు. పదునైన ఆయుధాలతో అత్యంత దారుణంగా నరికి చంపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురి మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురి మృతి..

కర్ణాటక చిత్రదుర్గ జిల్లా తుమకుర్లహళ్లి గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

కడప జిల్లా దువ్వూరులో రెచ్చిపోయిన కామాంధుడు..

కడప జిల్లా దువ్వూరులో రెచ్చిపోయిన కామాంధుడు..

కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖాజీపేటలోని ఓ లాడ్జిలో బాలికపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది.

ఢిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..

ఢిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..

ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో 23 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ హత్య జరిగింది.

మద్యం మత్తులో తండ్రి దారుణం.. పదునైన ఆయుధంతో..

మద్యం మత్తులో తండ్రి దారుణం.. పదునైన ఆయుధంతో..

ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. పదునైన ఆయుధంతో అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఇంట్లో దాచిపెట్టాడు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, 10మందికి పైగా గాయాలు..

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, 10మందికి పైగా గాయాలు..

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఔరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

డెత్‌ స్పాట్‌లుగా హిల్స్‌ రోడ్లు

డెత్‌ స్పాట్‌లుగా హిల్స్‌ రోడ్లు

హైదరాబాద్ హిల్స్‌ రోడ్లు డెత్‌ స్పాట్‌లుగా మారుతున్నాయి. విశాలమైన రోడ్లు, ఏటవాలుగా వేగంగా తిరిగే మలుపులు మృత్యువుకు దారితీస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి