• Home » Crime News

Crime News

తాళం వేసిన ఇంట్లో మృతదేహం

తాళం వేసిన ఇంట్లో మృతదేహం

అద్దెకు ఉన్న వ్యక్తి చెప్పకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ప్రయత్నించిన ఇంటి యజమానికి వివరాలు తెలియలేదు.

పెట్టుబడుల పేరిట భారీ స్కామ్.. కోట్లు వసూలు చేసి ఆపై..

పెట్టుబడుల పేరిట భారీ స్కామ్.. కోట్లు వసూలు చేసి ఆపై..

హైదరాబాద్‌లో పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేసిన కేటుగాడిని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రమావత్ మధుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

తీవ్ర విషాదం.. బావిలో మునిగిపోయిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి..

తీవ్ర విషాదం.. బావిలో మునిగిపోయిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.

జనగామ జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం కుమారుల హత్యకు తండ్రి సుపారి..

జనగామ జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం కుమారుల హత్యకు తండ్రి సుపారి..

కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే అతి దారుణంగా ప్రాణాలు తీస్తున్న రోజులివి. జనగామ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది..

సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు.. నిజాలు వెల్లడించిన ఎస్పీ..

సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు.. నిజాలు వెల్లడించిన ఎస్పీ..

గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను లాయర్ సురేశ్ హత్య చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

కూతురిని చంపి తల్లి ఆత్మహత్య

కూతురిని చంపి తల్లి ఆత్మహత్య

బెంగళూరు నగరంలో మరో దారుణ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశాక ఇంట్లోనే ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. మనస్తాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. మనస్తాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య

కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్‌ జిల్లా నాగర్‌పాళయం శక్తి గార్డన్‌కు చెందిన మాదేశ్వరన్‌ (45) ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నారు.

ఏకంగా 67 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు..

ఏకంగా 67 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు..

పోలీస్ అధికారినంటూ యువతులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారి వేషధారణలో తిరుగుతున్న నిందితుడు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

బస్సు- ట్రక్కు ఢీకొని ముగ్గురి మృతి, 30 మందికి గాయాలు

బస్సు- ట్రక్కు ఢీకొని ముగ్గురి మృతి, 30 మందికి గాయాలు

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు, ట్రక్కు ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

డ్రగ్స్‌ అడ్డాగా నాంపల్లి!

డ్రగ్స్‌ అడ్డాగా నాంపల్లి!

నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్‌ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్‌ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి