Home » Crime News
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బార్లో చోటుచేసుకున్న చిన్నపాటి వాగ్వాదం ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ఇందిరాపురంలో ఎన్కౌంటర్ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
విశాఖపట్నం గాజువాక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా గోవిందపురలో దారుణ ఘటన వెలుగు చూసింది. భూ వివాదానికి సంబంధించి ప్రత్యర్థులు ఆరుగురిని హత్య చేశారు. పదునైన ఆయుధాలతో అత్యంత దారుణంగా నరికి చంపారు.
కర్ణాటక చిత్రదుర్గ జిల్లా తుమకుర్లహళ్లి గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖాజీపేటలోని ఓ లాడ్జిలో బాలికపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది.
ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో 23 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ హత్య జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. పదునైన ఆయుధంతో అత్యంత దారుణంగా పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా ఇంట్లో దాచిపెట్టాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఔరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ హిల్స్ రోడ్లు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. విశాలమైన రోడ్లు, ఏటవాలుగా వేగంగా తిరిగే మలుపులు మృత్యువుకు దారితీస్తున్నాయి.