Home » Crime News
ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను జరుపుకొన్న ముగ్గురు మిత్రులు రంగులు కడుక్కునేందుకు చెరువులో దిగి మునిగి దుర్మరణం పాలయ్యారు.
ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన ఓ యువకుడు మ్యాట్రిమోనీలో యూకేలో స్థిరపడిన అమ్మాయి నంటూ అవతారం ఎత్తి నకిలీ ప్రొఫైల్ను మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేశాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
తన డబ్బులు తీసుకోవడమే కాకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నందుకు కోపంతోనే తన బావ అయిన మొగిళిని హత్య చేసినట్లు నిందితురాలు ఇందిర అంగీకరించింది.
అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ తన కుమారుడి ఎదుటే ఉరి వేసుకుంది. భర్త వేధింపులే దీనికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
ఉన్నత చదువులకోసం నగరానికి వచ్చిన యువతి.. చదువుతూనే మరోవైపు యూత్ను ఆకట్టుకునేలా యూట్యూబ్ వీడియోలు చేసేది.
సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున చీకట్లో కాపుకాసిన దుండగులు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కత్తులతో వెంబడించి దారుణంగా పొడిచి చంపేసి పారిపోయారు.
బీహార్లోని బక్సర్లో మంగళవారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ పెళ్లికి వచ్చిన వధువు ప్రియుడు ఘోరానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే వధువుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఢిల్లీ చందన్ పార్క్ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతు కోసి ముంచన్ కెవాత్ అనే వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. పదునైన కత్తితో నలుగురి గొంతులు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
కోఠిలో ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద కాల్పులు జరిపి.. రూ.6లక్షలు దోపిడీ చేసిన కేసును సిటీ టాస్క్ఫోర్స్, సుల్తాన్బజార్ పోలీసులు ఛేదించారు.