• Home » Crime News

Crime News

Secundrabad: మద్యం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

Secundrabad: మద్యం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

మద్యం మత్తలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన గొడవ.. ఒకరి ప్రాణం పోయే వరకు దారితీసింది. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరిలు ఇలా ఉన్నాయి.

Honey Trap Couple Arrested: భార్యాభర్తల గలీజ్ దందా.. 100 మందికిపైగా పురుషులతో..

Honey Trap Couple Arrested: భార్యాభర్తల గలీజ్ దందా.. 100 మందికిపైగా పురుషులతో..

కరీంనగర్ జిల్లాలో భార్యాభర్తల గలీజ్ దందా కలకలం రేపింది. మూడేళ్లలో వంద మందికిపైగా బాధితులను మోసం చేసినట్టు తేలడంతో దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Surat: పండగ పూట విషాదం.. ప్రాణాలు తీసిన మాంజా..

Surat: పండగ పూట విషాదం.. ప్రాణాలు తీసిన మాంజా..

సంక్రాంతి సంబరాల్లో కొత్త బట్టలు, పిండి వంటలే కాదు.. పతంగులు ఎగరేయడం ఒక భాగం. గత కొంత కాలంగా పతంగులు ఎగరేయడానికి నిషేధిత చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, జంతువులే కాదు.. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా మాంజా ఒక కుటుంబాన్ని బలితీసుకుంది.

Road Accident: పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Road Accident: పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గురువారం వ్యాన్-ట్రాక్టర్ ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. సుమారు పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

Goods Train: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

కావలి ముసునూరు ప్రాంతంలో ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు గురువారం ఉదయం పట్టాలు తప్పింది. వైజాగ్ నుంచి రేణిగుంటకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు.

Hyderabad: అయ్యో రుతిక.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

Hyderabad: అయ్యో రుతిక.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

పండగపూట ఓ ఇంంట్లో విషాదం నెలకొంది. ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని మచ్చబొల్లారం, గోపాల్‌నగర్‌ ద్వారకనగర్‌ కాలనీకి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Attack on Indian Businessman: కెనడాలో భారత వ్యాపారి హత్య.. దుండగుల కాల్పుల్లో బిందర్‌ గర్చా మృతి

Attack on Indian Businessman: కెనడాలో భారత వ్యాపారి హత్య.. దుండగుల కాల్పుల్లో బిందర్‌ గర్చా మృతి

కెనడాలో భారత సంతతి వ్యాపారిని దుండగులు కాల్చి చంపారు. మిట్ట మధ్యాహ్నం అతని ఫార్మ్ హౌస్ దగ్గర తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారు. పంజాబ్‌కు చెందిన వ్యాపారి బిందర్ చర్చా స్థానికంగా ఫొటో స్టూడియో, ఈవెంట్ల షూటింగ్ బిజినెస్ చేస్తున్నారు.

Hyderabad: కత్తితో పొడిచి.. బండరాయితో మోది..

Hyderabad: కత్తితో పొడిచి.. బండరాయితో మోది..

కత్తితో పొడిచి.. బండరాయితో మోది.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నగరంలోని కార్ఖానాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Borabanda incident: బోరబండలో ఉన్మాది ఘాతుకం.. మాట్లాడటం లేదన్న అనుమానంతో...

Borabanda incident: బోరబండలో ఉన్మాది ఘాతుకం.. మాట్లాడటం లేదన్న అనుమానంతో...

హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. కేవలం తనతో సరిగ్గా మాట్లాడటం లేదనే చిన్న కారణంతో ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్నాడు. పబ్‌లో మొదలైన పరిచయం.. చివరకు హత్యకు దారితీసింది. వివరాల్లోకెళితే...

Digital Arrest: 17 రోజులపాటు డిజిటల్‌ అరెస్టు.. రూ.15 కోట్లు స్వాహా..

Digital Arrest: 17 రోజులపాటు డిజిటల్‌ అరెస్టు.. రూ.15 కోట్లు స్వాహా..

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కావడమే కాదు.. ఏకంగా రూ.15 కోట్ల వరకు మోసపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి