• Home » Crime News

Crime News

Hyderabad: పెళ్లింట విషాదం.. చెరువులో మునిగి..

Hyderabad: పెళ్లింట విషాదం.. చెరువులో మునిగి..

వ్యక్తి మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బొంరాస్‏పేట్‌ మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామానికి చెందిన గులాంరసూల్‌ కుమారుడు అర్షద్‌పాష వివాహం ఆదివారం గ్రామంలో జరిగింది.

Crime In Train:  కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై..

Crime In Train: కదులుతున్న రైల్లో అమానుష ఘటన.. ఒంటరిగా ఉన్న మహిళపై..

ఏపీలోని గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి వెళ్తున్న మహిళ.. గుంటూరులో రైలెక్కింది. అయితే రైలు రన్నింగ్‌లో ఉండగా.. ఆమెకు షాకింగ్ అనుభం ఎదురైంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి సదరు మహిళను టార్గెట్ చేశాడు. పక్కన ఎవరూ లేని సమయంలో..

Secundrabad: రైల్వే స్టేషన్‌లో.. 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

Secundrabad: రైల్వే స్టేషన్‌లో.. 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గంజాయి చాకెట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Hyderabad: రేవ్‌ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది

Hyderabad: రేవ్‌ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో మంగళవారం రాత్రి జరుగుతున్న రేవ్‌ పార్టీని ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేశారు. 72 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Crime News: జీవిత ఖైదు విధించిన కోర్టు.. శిక్షకు ముందు మరో హత్యాచారం..

Crime News: జీవిత ఖైదు విధించిన కోర్టు.. శిక్షకు ముందు మరో హత్యాచారం..

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తి కిరాతకంగా వ్యవహరించాడు. ఎలాగూ జైలు శిక్ష అనుభవించబోతున్నాననే కారణంతో మరో దారుణ నేరానికి పాల్పడ్డాడు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను కిరాతకంగా చంపేశాడు.

Bengaluru News: డ్రాప్‌ చేస్తామని చెప్పి... రేప్‌ చేశారు..

Bengaluru News: డ్రాప్‌ చేస్తామని చెప్పి... రేప్‌ చేశారు..

ఓ యువతి బస్టాండ్‌లో వేచిఉండగా అదే మార్గంలో వెళ్తున్నామని, డ్రాప్‌ చేస్తామని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిక్కబళ్ళాపుర జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిక్కబళ్ళాపురలో ఓ యువతి బస్సుకోసం వేచిఉండగా సికిందర్‌ బాబా అనే వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు.

AP News: దారుణం.. హత్య చేసి.. కాల్చేశారు..

AP News: దారుణం.. హత్య చేసి.. కాల్చేశారు..

యువకుడిని హత్యచేసి కాల్చేసిన ఘటన శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని సంతేబిదనూరు వద్ద జరిగింది. రూరల్‌ సీఐ జనార్దన్‌ తెలిపిన మేరకు సంతేబిదునూరు సమీపంలో కల్లుదుకాణం నిర్వహించే ప్రాంతంలో కాల్చివేసిన శవం ఉందని సోమవారం తెలిసిందన్నారు.

Chennai News: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని చంపేశారు..

Chennai News: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని చంపేశారు..

తమిళనాడు దిండుగల్‌ జిల్లా నిలకోట సమీపంలోవున్న రామనాయకన్‌పట్టిలో కులాంతర వివాహం చేసుకున్న రామచంద్రన్‌ (24) అనే యువకుడు దారుణహత్యకు గురైన నేపథ్యంలో, పోలీసులు పరువుహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రన్‌ పాడిపశువులు పెంచుతూ ఇంటింటికీ పాలు సరఫరా చేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.

Hyderabad Woman Kills Children: బాలానగర్‌లో దారుణం.. కవలపిల్లలు చంపి ఆపై తల్లి ఆత్మహత్య..

Hyderabad Woman Kills Children: బాలానగర్‌లో దారుణం.. కవలపిల్లలు చంపి ఆపై తల్లి ఆత్మహత్య..

బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి సాయిలక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Gang Rape Case: పశ్చిమబెంగాల్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో   మరో ఇద్దరు అదుపులోకి

Gang Rape Case: పశ్చిమబెంగాల్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో మరో ఇద్దరు అదుపులోకి

పశ్చిమబెంగాల్‌లో వైద్య విద్యార్థిని గ్యాంగ్‌రేప్‌ కేసులో సోమవారం మరో ఇద్దరిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి