• Home » Crime News

Crime News

చిత్తూరులో దారుణం.. యువకుడిని హత్య చేసి చెరువులో పడేసిన దుండగులు

చిత్తూరులో దారుణం.. యువకుడిని హత్య చేసి చెరువులో పడేసిన దుండగులు

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లి మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మొదలపల్లి గ్రామానికి చెందిన లవ కుమార్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది.

ACB: కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ హడావుడి

ACB: కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ హడావుడి

కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హడావుడి చేశారు. ఇదంతా గతంలో ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ అవినీతి కేసులో పట్టుబడ్డ వెంకటసుబ్బయ్య, నాటి జూనియర్‌ అసిస్టెంటు మోహన్‌తోపాటు ఇతర సాక్షుల విచారణ నిమిత్తమేనని తేలింది.

రూ.550 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురి అరెస్టు..

రూ.550 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురి అరెస్టు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైబర్ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు.

290 మందిని ముంచేసి..రూ.30 కోట్లు కొట్టేసి..

290 మందిని ముంచేసి..రూ.30 కోట్లు కొట్టేసి..

భారీ వడ్డీ పేరుతో సుమారు 290 మంది నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మేడ్చల్ జిల్లాలో దారుణం.. ఇంజక్షన్‌తో వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో దారుణం.. ఇంజక్షన్‌తో వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జోసెఫ్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఇంజక్షన్‌తో జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్యను చంపిన భర్త

భార్యను చంపిన భర్త

అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామ శివారులో కొట్టేల లక్ష్మి(45) అనే మహిళను ఆమె భర్త బండరాళ్లతో మోది మంగళవారం చంపేశాడు.

ఏం కష్టమొచ్చిందో..!

ఏం కష్టమొచ్చిందో..!

ఏం కష్టమొచ్చిందో ఆ మహిళకు.. ఇద్దరు కుమార్తెలను హతమార్చి తనూ బలవన్మరణానికి పాల్పడింది.

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్‌ పరిధిలో జరిగింది.

ప్రేమ వివాహం.. విషాదాంతం

ప్రేమ వివాహం.. విషాదాంతం

ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కడదాకా కలిసిమెలిసి ఉందామని బాసలు చేసుకున్నారు. పెద్దలకు చెప్పకుండా నామమాత్రంగా పెళ్లి చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి