Home » Crime News
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్యను హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది.
బండి భగీరథ్ పోక్సో కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
పెళ్లైన ఐదు నెలలకే 33 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రాంతానికి చెందిన ట్విషా శర్మ అనే మహిళ భోపాల్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.
హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కౌకూర్ భారీ చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
లింగంపేట మండలం మోతె గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నాటు తుపాకీతో కాల్చుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలను భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటనలో సుమారు 350 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో రెండు రోజుల క్రితం యావన్ అనే యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా మూర్తి వెల్లడించారు.
మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనూజను హత్య చేసి పారిపోయిన పని మనిషి కల్పన అండ్ గ్యాంగ్ కోసం 10 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు గిరిధర్ మృతిచెందాడు.
హైదరబాద్లోని జూబ్లీహిల్స్ వాసులను వరుసగా జరుగుతున్న సంఘటనలు దడపుట్టిస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో ఈ గ్యాంగ్ చేసిన దోపిడీ, దొంగతనం, హత్య వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి.