• Home » Cricket

Cricket

గాయాల నెపంతో ఐపీఎల్‌ను మధ్యలో వీడేవారిని నిషేధించాలి: గావస్కర్

గాయాల నెపంతో ఐపీఎల్‌ను మధ్యలో వీడేవారిని నిషేధించాలి: గావస్కర్

ఐపీఎల్‌ను తేలికగా తీసుకునే కొంతమంది విదేశీ ప్లేయర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏదో ఒక కారణం చెప్పి టోర్నీ మధ్యలోనే జట్టును వీడి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

శ్రేయాంక గాయపడటం భారత్‌కు ఎదురుదెబ్బ: మిథాలీ రాజ్

శ్రేయాంక గాయపడటం భారత్‌కు ఎదురుదెబ్బ: మిథాలీ రాజ్

స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గాయంపై టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?

ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషభ్ పంత్.. తిరిగి పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మళ్లీ బ్యాట్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న విలేజ్ క్రికెట్ టోర్నీలో మైదానంలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు సంగక్కర ధరించిన హెల్మెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ముక్కోణపు సిరీస్: అఫ్గాన్-ఎ చిత్తు.. ఫైనల్‌కు శ్రీలంక-ఎ

ముక్కోణపు సిరీస్: అఫ్గాన్-ఎ చిత్తు.. ఫైనల్‌కు శ్రీలంక-ఎ

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుపై శ్రీలంక-ఎ జట్టు 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్-ఎ జట్టుతో ఫైనల్ పోరులో తలపడనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్!

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్!

భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువీ కోచ్‌గా చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం.

వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!

వన్డే వరల్డ్ కప్ 2027: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే!

వన్డే ప్రపంచ కప్ 2027లో భారత జట్టు కూర్పు గురించి కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రో-కో భవితవ్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీమిండియాకు కోచ్ అవసరం లేదు.. గంభీర్‌పై శ్రీశాంత్ విమర్శలు

టీమిండియాకు కోచ్ అవసరం లేదు.. గంభీర్‌పై శ్రీశాంత్ విమర్శలు

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తీవ్ర విమర్శలు చేశాడు. భారత జట్టుకు కోచ్ అవసరం లేదని.. ధోని లాంటి ఒక మంచి మెంటార్ కావాలని అభిప్రాయపడ్డాడు.

వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు

వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులనూ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనలో యువ ఆటగాడు సౌకర్యంగా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!

వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!

వైభవ్ సూర్యవంశీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్న సోషల్ మీడియా ప్రచారానికి బీసీసీఐ చెక్ పెట్టింది. దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఘర్షణలో యువ బ్యాటర్‌పై చర్యలు తీసుకునే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి