Home » Cricket
వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ మాత్రం వైభవ్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం గురించి మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో రానున్న వన్డే ప్రపంచ కప్లో కచ్చితంగా ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.
ఐపీఎల్లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 253 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది.
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా విరాట్ టెస్టుల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై కోహ్లీ స్పందించాడు.
ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీలంక-ఎతో జరిగిన ఫైనల్ పోరులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
జులై 1 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా భారత వన్డే జట్టును ప్రకటించింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.
వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో రోహిత్ శర్మ భవితవ్యంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.