Home » Cricket
మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో హర్మన్ సేన.. భీకర ఆస్ట్రేలియాతో తలపడనుంది. లార్డ్స్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
వింబుల్డన్ 2026 టోర్నీకి ముందు సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
భారత టీ20 జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. నేడు బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్తో రెండో టీ20లో తలపడనుంది. టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
భారత జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన తొలి మ్యాచ్లోనే పసికూన ఐర్లాండ్పై భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వార్నింగ్ ఇచ్చాడు.
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తుది పోరుకు రంగం సిద్ధమైంది. బెల్ఫాస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, క్రికెట్ కోణం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య కేసులో నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరీల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం క్రికెట్ అని తెలుస్తోంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు టీ20 కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో అతని సారథ్యంలోని భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది.
బెల్ఫాస్ వేదికగా ఇర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘోర ఓటమిని చవి చూసింది పాలైంది. కీలక సమయాల్లో అటు టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా విఫలం 183 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక 148 పరుగులకే ఆల్ఔట్ అయ్యింది.
నేటి నుంచి ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ జరుగనుంది. అలాగే ఈసారి నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో భారత్ తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.