• Home » Cricket

Cricket

ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె

ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరో చెప్పేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రహానె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

కుక్కలే ఫీల్డర్లు.. కొండల్లో చిన్నారుల క్రికెట్ సందడి.. నెటిజన్ల ఫిదా

కుక్కలే ఫీల్డర్లు.. కొండల్లో చిన్నారుల క్రికెట్ సందడి.. నెటిజన్ల ఫిదా

సాధారణంగా క్రికెట్ ఆడాలంటే 11 మంది ఆటగాళ్లు ఉండాల్సిందే. కానీ ఆటపై ఆసక్తి ఉంటే పరిస్థితులకు నియమాలను పక్కన పెట్టేసి ఆటను ఆస్వాదించొచ్చని ఈ చిన్నారులు నిరూపించారు.

అరంగేట్రం తర్వాత రెండేళ్లు అవకాశం కోసం ఎదురుచూశా: అజింక్య రహానె

అరంగేట్రం తర్వాత రెండేళ్లు అవకాశం కోసం ఎదురుచూశా: అజింక్య రహానె

భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. జాతీయ జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా 12వ ప్లేయర్‌గానే కొనసాగానని తెలిపాడు.

శ్రీలంకతో కీలక సిరీస్: శుభ్‌మన్ గిల్‌ గాయంపై స్పందించిన బీసీసీఐ

శ్రీలంకతో కీలక సిరీస్: శుభ్‌మన్ గిల్‌ గాయంపై స్పందించిన బీసీసీఐ

భారత జట్టు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు.. టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ చేతి వేలికి గాయమైనట్లు బీసీసీఐ తెలిపింది.

ఏకైక రిటైర్డ్ ప్లేయర్‌గా సచిన్ రికార్డు..  ఏమాత్రం తగ్గని బ్రాండ్ వాల్యూ

ఏకైక రిటైర్డ్ ప్లేయర్‌గా సచిన్ రికార్డు.. ఏమాత్రం తగ్గని బ్రాండ్ వాల్యూ

క్రికెట్‌కు వీడ్కోలు పలికి 13 ఏళ్ల గడిచినా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్-2025 నివేదిక ప్రకారం సచిన్ బ్రాండ్ విలువ125.9 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1,189 కోట్లు)గా నమోదైంది.

శ్రీలంక సిరీస్‌లో భారత్‌కు ‘డూ ఆర్ డై’.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?

శ్రీలంక సిరీస్‌లో భారత్‌కు ‘డూ ఆర్ డై’.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ అత్యంత కీలకం కానుంది. మరి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే సమీకరణాలు ఇలా..

వైభవ్ విజయాల్లో కుటుంబ సభ్యులదే అత్యంత కీలక పాత్ర: రహానె

వైభవ్ విజయాల్లో కుటుంబ సభ్యులదే అత్యంత కీలక పాత్ర: రహానె

వైభవ్ భవిష్యత్తు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదని తెలిపాడు. భవిష్యత్తులో వైభవ్ విజయాల్లో కుటుంబానిదే అత్యంత కీలక పాత్ర అని తెలిపాడు.

నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది.. అగార్కర్, గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది.. అగార్కర్, గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్టార్ పేసర్ బుమ్రా గాయపడటంతో అతడి స్థానంలో యువ ప్లేయర్ ఆకిబ్ నబిని టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

కొన్నేళ్లుగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై ఎట్టకేలకు స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన పుకార్లపై స్పష్టతనిచ్చాడు.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళికలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: భారత్‌ను ఓడించేందుకు ఆస్ట్రేలియా ప్రత్యేక ప్రణాళికలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి