Home » Cricket
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆఖరి వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో అసాధారణ ప్రదర్శన కనబర్చింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఏకంగా 337 పరుగులు చేసింది.
బిగ్బాష్ లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజామ్ మధ్య జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో వీరిద్దరికీ డ్రెస్సింగ్ రూమ్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై స్మిత్ స్పందించాడు.
సయాలీ సత్ఘరే.. డబ్ల్యూపీఎల్ 2026లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున అరంగేట్రం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలకమైన మూడు వికెట్లను తీసి డెబ్యూలోనే అదరగొట్టింది. ఆర్సీబీకి ఆడాలన్న తన కోరిక నిజమైందంటూ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా రికార్డులోకెక్కింది.
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుని.. తొలుత ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 166 పరుగులకు ఆలౌటైంది..
ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. ఆర్సీబీ హోం గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్లకు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శనివారం ప్రకటించింది..
డబ్ల్యూపీఎల్ 2026 లో భాగంగా శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా ముంబైని రెండో సారి ఓడించింది.
అండర్ 19 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా కుర్రాళ్లు.. 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటయ్యారు..
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్.. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు.
అండర్ 19 ప్రపంచ కప్ 2026లో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల కుర్రాళ్లు కీలక పోరులో తలపడుతున్నారు. అయితే.. టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, బంగ్లా వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.