Home » Cricket
నాలుగో టీ20లో ఇంగ్లండ్పై 9 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పిచ్లపై భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోందని.. ఈ వాస్తవాన్ని అంగీకరించాలని స్పష్టం చేశాడు.
టీ20 ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్లో.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ బంధం సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ టీ20 టోర్నీ 'బిగ్బాష్ లీగ్' చరిత్రలోనే మొదటిసారిగా ఆ దేశం వెలుపల నిర్వహించనున్నారు. అదే విధంగా ఐపీఎల్ కూడా...
మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల సంఖ్య పెంచాలని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అన్నారు. ఆరేళ్ల కాలంలో తమకు 7 టెస్ట్ మ్యాచ్లే నిర్వహించారని, ఇదే సమయంలో పురుషుల జట్టు 58 మ్యాచ్లు ఆడిందని గుర్తుచేశారు.
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం ఇంగ్లండ్తో నాల్గో టీ20 పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిరీస్ను కాపాడుకునేందుకు తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
భారత్ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్పై తరచూ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే అతడి వ్యాఖ్యలపై ఈ హర్యానా హరికేన్ స్పందించింది. ద్వేషం వద్దు.. సంతోషంగా ఉందామంటూ హితవు పలికాడు.
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు మరో ఓటమి ఎదురైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మూడో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన 125 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఐసీసీ పాలకమండలిలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ‘అసోసియేట్ మెంబర్ డైరెక్టర్ల’ ఎన్నికల్లో అనూహ్య పరిణామం ఎదురైంది.
పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ను ఐసీసీ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్ అప్డేట్లో భారత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తమ అగ్ర స్థానాలను నిలబెట్టుకున్నారు. వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.