Home » Cricket
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి సర్ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే. దీంతో షమీ మంగళవారం కోల్కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు ఆయన విచారణకు హాజరయ్యారు.
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డేల్లో కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జడేజా గురించి అతడి మాజీ సహచరుడు, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ పరంగా జడ్డూకు పలు కీలక సూచనలు చేశాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం..
టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అతడు పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. రింకూ సరదాగా చేసిన ఈ పని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం అని అభిప్రాయపడ్డాడు. నేటి యువతకు పలు సూచనలు చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విరాట్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా కౌంటర్లు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా.. మంజ్రేకర్పై వికాస్ మరోసారి ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా అతడిపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు.
డబ్ల్యూపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు విజయ పరంపర కొనసాగిస్తోంది. ఆడిన ఐదింట్లో అన్నీ గెలిచి ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మంధాన తమ జట్టు విజయ రహస్యాన్ని చెప్పేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
రానున్న మార్చిలో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ తీవ్రంగా ఖండించాడు. ఫిక్సింగ్ చేయడం అసాధ్యమని వెల్లడించాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడంటే..