Home » Cricket
భారత టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో గిల్(126) అద్భుత సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టులో టీమిండియా ముల్లాన్పూర్ వేదికగా తలపడుతోంది. 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగులు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నిర్ణయిస్తూ బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్లో సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడాడు.
అఫ్గానిస్థాన్తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్లో తలపడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.
జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో అతడితో పాటు తల్లిదండ్రులనూ అనుమతిస్తూ వారికి ప్రత్యేక సౌకర్యం కల్పించనుంది.
వైభవ్ సూర్యవంశీ నిరంతర శ్రమతో అద్భుత అవకాశాన్ని అందుకున్నాడని అతడి తండ్రి పేర్కొన్నారు. అతడితో తాను కాస్త స్ట్రిక్ట్గా ఉండేవాడినని కూడా చెప్పారు.
భారత టీ20 జట్టుకు గొప్ప సారథిగా ఎన్నో విజయాలందించిన సూర్యకుమార్ యాదవ్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తనను తప్పించి శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ అప్పగించడంతో తొలిసారి స్పందించాడు సూర్య. ఏమన్నాడంటే.?
అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్.
పదిహేనేళ్లకే జాతీయ సీనియర్ జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించాడు. గత సీజన్ నుంచే అతడు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. తనేంటో నిరూపించుకున్నాడన్నాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ కుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. శ్రేయస్ అయ్యర్కు ఆ బాధ్యతలు అప్పగించింది.