• Home » Cricket

Cricket

ఆ సమయంలో ఇషాన్‌పై కోపం వచ్చింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఆ సమయంలో ఇషాన్‌పై కోపం వచ్చింది: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(76) మెరుపు ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది.అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇషాన్ కిషన్‌పై కోపంగా ఉన్నాడట.

ఆమె వల్లే ఫామ్‌లోకి వచ్చా.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆమె వల్లే ఫామ్‌లోకి వచ్చా.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య చెలరేగి ఆడాడు. ఈ నేపథ్యంలో సూర్య ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. పేలవమైన ఫామ్‌‌లో ఉన్నప్పుడు తన భార్య దేవిషా శెట్టి ఇచ్చిన సలహా వల్లే తిరగి ఫామ్ అందుకున్నానని సూర్య చెప్పుకొచ్చాడు.

ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్

ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్

రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్‌ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు.

టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ

టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ

వరల్డ్ కప్‌ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ బహిష్కరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) నిరాకరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ జట్టును టోర్నీలోకి తీసుకున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్‌ సెంచరీ

సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్‌ సెంచరీ

దేశవాళీ స్టార్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (227) డబుల్‌ సెంచరీతో అదరగొట్టడంతో ముంబై జట్టు ఏకంగా 560 పరుగులు చేసింది. సువేద్‌ పార్కర్‌ (75) కూడా సత్తా చాటడంతో హైదరాబాద్‌తో ఇక్కడ జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై భారీస్కోరు సాధించగలిగింది.

బౌలర్లు టోర్నమెంట్లనే గెలిపిస్తారు.. టీమిండియాకు భజ్జీ కీలక సూచన

బౌలర్లు టోర్నమెంట్లనే గెలిపిస్తారు.. టీమిండియాకు భజ్జీ కీలక సూచన

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

న్యూజిలాండ్‌తో రెండో టీ20.. పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా

న్యూజిలాండ్‌తో రెండో టీ20.. పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా

న్యూజిలాండ్‌తో రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది.

నా ప్రశ్నకు సమాధానం పరుగులే: ఇషాన్ కిషన్

నా ప్రశ్నకు సమాధానం పరుగులే: ఇషాన్ కిషన్

రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 76 పరుగులతో చెలరేగి ఆడాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ మాట్లాడాడు. తన ప్రశ్నలన్నింటికీ సమాధానం పరుగులే అని చెప్పాడు.

టీ20 ప్రపంచ కప్ 2026.. ఈడెన్ గార్డెన్స్‌కు ఐసీసీ ఏమని రేటింగ్ ఇచ్చిందంటే?

టీ20 ప్రపంచ కప్ 2026.. ఈడెన్ గార్డెన్స్‌కు ఐసీసీ ఏమని రేటింగ్ ఇచ్చిందంటే?

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో ఎక్కువ శాతం మ్యాచులు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం గురువారం ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించింది.

IND Vs NZ: భారత తుదిజట్టులో కీలక మార్పు.. స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

IND Vs NZ: భారత తుదిజట్టులో కీలక మార్పు.. స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

రాయ్‌పూర్‌ వేదికగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆడటం అనుమానమే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి