Home » Cricket
భారత్తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ బ్యాటర్ వింత ఔట్ అయ్యాడు. ఆఖరి వికెట్గా క్రీజులో రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు.
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట్లో ఆర్సీబీలో చేరాలనే ఆసక్తే లేదని వెల్లడించాడు. రీప్లేస్మెంట్గా ప్లేయర్గా తీసుకోవడంతో బెంచ్పైనే కూర్చోవాల్సి వస్తుందని భావించినట్లు తెలిపాడు.
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్లో అఫ్గానిస్థాన్ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. అయితే టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు రానున్న ఆసియా గేమ్స్ 2026కు సంబంధించిన భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ జట్లు ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఫాలోఆన్లో టీ బ్రేక్ సమయానికి 29 ఓవర్లు ఆడిన అఫ్గాన్.. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పొట్టి ఫార్మెట్లో తనకు తిరుగేలేదని నిరూపించుకున్న వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్పై కూడా దృష్టిపెడితే బాగుంటుందని దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్, భారత్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అయితే పంత్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు కోహ్లీ తనతో మాట్లాడిన విషయాల గురించి వైభవ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.