• Home » Cricket

Cricket

టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్

టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడాడు. అద్భుతంగా ఆడారంటూ కొనియాడాడు.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1993 నుంచి 1996 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు 1978 నుంచి 2014 వరకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

న్యూజిలాండ్‌తో మూడో టీ20.. భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో మూడో టీ20.. భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 2 వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలోనే ఛేదించింది.

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్‌డేట్స్

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్‌డేట్స్

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్‌డేట్స్

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌లకు ‘పద్మశ్రీ’

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌లకు ‘పద్మశ్రీ’

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.

బిగ్ బాష్ లీగ్.. ఛాంపియన్‌గా నిలిచిన పెర్త్ స్కార్చర్స్

బిగ్ బాష్ లీగ్.. ఛాంపియన్‌గా నిలిచిన పెర్త్ స్కార్చర్స్

బిగ్ బాష్ లీగ్ 2025-2026 సీజన్ ఛాంపియన్‌గా పెర్త్ స్కార్చర్స్ అవతరించిది. సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పెర్త్ స్కార్చర్స్‌కు బీబీఎల్‌లో ఇది ఆరో టైటిల్ కావడం విశేషం.

ఇన్‌స్టాలో స్మృతి ఫొటోలు తొలగించిన పలాశ్

ఇన్‌స్టాలో స్మృతి ఫొటోలు తొలగించిన పలాశ్

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా పలాశ్.. స్మృతికి సంబంధించిన ఫొటోలన్నీ ఇన్‌స్టా నుంచి డిలీట్ చేశాడు.

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

టీ20 ప్రపంచ కప్ 2026 కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌ను ఐసీసీ ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాక్ కూడా వైదొలుగుతుందన్న వార్తలు వచ్చాయి. ఐసీసీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో పీసీబీ వెనక్కి తగ్గి జట్టును ప్రకటించింది.

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతుంది. టాపార్డర్‌లో అందరూ రాణిస్తున్నప్పటికీ.. కొంత ఆందోళన కలిగిస్తోంది మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ మాత్రమే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు.

అండర్-19 వరల్డ్ కప్.. న్యూజిలాండ్ 135 పరుగులకే ఆలౌట్

అండర్-19 వరల్డ్ కప్.. న్యూజిలాండ్ 135 పరుగులకే ఆలౌట్

అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన కివీస్ 135 పరుగులకే ఆలౌటైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి